Category: రంగారెడ్డి

ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండాలి

ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 :ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముదిరాజుల కాలమానిని ఆవిష్కరించారు. అదేవిధంగా రంగారెడ్డి...

కన్హా శాంతి వనంను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కన్హా శాంతి వనంను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : కన్హా శాంతి వనంను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు...

అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో జీవించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆదివారం శంషాబాద్ అయ్యప్ప గుడిలో జరిగినటువంటి పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...

బ్యాంకులు అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలి

బ్యాంకులు అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలి జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: బ్యాంకుల అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని అదేవిధంగా దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు రైతులు సద్వినియోగ చేసుకోవాలనీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర కాలమానిని ఆయన...

శంషాబాద్ లో బాలుడు మిస్సింగ్

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ ,డిసెంబర్ 28: మండల పరిధి లో శనివారం బాలుడు తప్పిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శంషాబాద్ మండల పరిధి లోని మదనపల్లి కి చెందిన రామ్ చరణ్ తప్పిపోయిన విశయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారుడు...

పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

ఙ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి,తేది :- శ్రీరంగపురం మండల కేంద్రంలోనీ అంబేద్కర్ కాలనీ నందు గ్రామపంచాయతీ కార్యదర్శి నందకిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు మరియు మండల ఎస్సీ సెల్ ప్రధాన...

ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి

ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 28: మండలం లోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్ రోడ్ విస్తరణ పనులలో భాగంగా డ్రైనేజీ పనుల వల్ల త్రాగు నీరు పైపు లైన్ పగిపోవడంతో గత ఐదు రోజుల నుండి...

ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం ఘనపూర్ (స్టేషన్)జ్ఞాన తెలంగాణ : ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని కాబట్టి పార్టీ కార్యకర్తలు శ్రేణులు సైనికుల్లా పని చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పిలుపునిచ్చారు.*ఘనపూర్ మండల కేంద్రంలోని మా గార్డెన్స్ లో సిపిఎం...

సీనియర్ నాయకులు దైద యాకుబ్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సీనియర్ నాయకులు దైద యాకుబ్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దైద యాకుబ్ మరణించడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి నివాసానికి...

దేశం మరియు ప్రపంచం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది…

దేశం మరియు ప్రపంచం ఒక గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది…. ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక అజాత శత్రువు అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే...