Category: రంగారెడ్డి

క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ఉల్లాసం కలుగుతుంది

జ్ఞాన తెలంగాణ,నందిగామ,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 14: క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరిక ఆశ్రమ పెరిగి ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. నందిగామ మండలం మొదల్లగూడలో మొదల్లగూడ ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నగర్...

రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా వాసుదేవ్ కన్నా

రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా వాసుదేవ్ కన్నా రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన వాసుదేవ్ కన్నా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాసుదేవ్ కన్నా మాట్లాడుతూ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు పని...

టి అర్ టి ఎఫ్ శంకర్పల్లి క్యాలెండరు ఆవిష్కరణ

టి అర్ టి ఎఫ్ శంకర్పల్లి క్యాలెండరు ఆవిష్కరణ శంకర్పల్లి మండల నూతన సంవత్సర 2025 క్యాలెండరు ను గౌరవ శంకర్పల్లి మండల్ విద్యా అధికారి అక్బర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా అక్బర్ గారు మాట్లాడుతూ టి అర్ టి ఎఫ్...

రంగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జ్యోతి భీమ్ భరత్ గెలుపు!

ఉత్తర్వు లు జారి చేసిన జాతీయ కాంగ్రెస్ కమిటీ ! పార్టీ జాతీయ కమిటీ ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల ఆన్లైన్ ఎన్నికలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి జ్యోతి భీమ్ భరత్ ఘనవిజయం ఇప్పటివరకు జిల్లా ఉపాధ్యక్షురాలు పదవిలో ఉన్న ఆమె అనతి కాలం లోనే...

పదిలో 10/10 జీపీఏ సాధిస్తే విద్యార్థులకు రూ. 10 వేలు

పదిలో 10/10 జీపీఏ సాధిస్తే విద్యార్థులకు రూ. 10 వేలు – బిఆర్ఎస్ నాయకులు విఘ్నేష్ గౌడ్ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా జనవరి 09: చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో పదో తరగతుల 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు...

పచ్చని పల్లెల్లో నివురు గప్పిన నిప్పులా పెట్రోల్ బంకులు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 8 :పచ్చని గ్రామాల్లో సైతం నివురు గప్పిన నిప్పులా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఓవైపు సెల్ టవర్లు మరోవైపు పెట్రోల్ బంకులు పంటల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా...

తిరుపతి తొక్కిసలాట బాధాకరం

తిరుపతి తొక్కిసలాట బాధాకరం జ్ఞాన తెలంగాణ, నందిగామ, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 09:పవిత్రమైన దేవస్థానం తిరుపతి లో వైకుంఠ స్వామి దర్శనం టోకెన్స్ కోసం క్యూలో భక్తుల రద్దీ లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం,, మృతుల కుటుంబాలకు యువ సత్తా తీవ్ర సంతాపాన్ని...

టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ రావు ను సన్మానించిన తెరాస నాయకులు

టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ రావు ను సన్మానించిన తెరాస నాయకులు ఇటీవలన నూతనంగా ఎంపికైన శంషాబాద్ మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు మోహన్ రావు ను బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని బుధవారం టిఆర్ఎస్ పార్టీ మండల...

క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు

జ్ఞాన తెలంగాణ, ఫరక్ నగర్,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 05: యువత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు లభిస్తాయని, క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నందారం అశోక్ యాదవ్ తెలిపారు షాద్...

కాంగ్రెస్ పార్టీ నూతన ఎస్సీ విభాగం కార్యాలయం ఓపెన్

కాంగ్రెస్ పార్టీ నూతన ఎస్సీ విభాగం కార్యాలయం ఓపెన్ జ్ఞాన తెలంగాణ, కొత్తూరు,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 05: రంగారెడ్డి జిల్లా ఎస్సి విభాగం అధ్యక్షులు పంది పెంటయ్య గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్సీ విభాగం కార్యాలయానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్...