ప్రజాసేవలో నిబద్ధతతో పని చేయాలి
గ్రామ సెక్రటరీలకు ఎంపీడీవో సూచనలు జ్ఞాన తెలంగాణ, ప్రతినిధి, శంకర్పల్లి: మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రజలకు అందాల్సిన సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా పని చేయాలని శంకర్పల్లి మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ (ఎంపీడీవో) గ్రామ సెక్రటరీలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు....
