ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం,నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం,నూతన కమిటీ ఎన్నిక తెలంగాణ,చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 24 : చేవెళ్ళ మండలం ఆలూరు గ్రామంలో శుక్రవారం రాత్రి ఎమ్మార్పీఎస్ చేవెళ్ల మండల అధ్యక్షులు ఊరేంట ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశం కు ముఖ్య అతిథులుగా...
