గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచితంగా పుస్తకాల పంపిణీ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచితంగా పుస్తకాల పంపిణీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన వేళా దేశ ప్రజలో రాజ్యాంగం పట్ల సరైన అవగాహన పెంపొందించ్చేందుకు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగం- ముఖ్యాంశాలు శ్రీ BS...
