Category: జిల్లా వార్తలు

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి

బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి. చింతకింది కుమారస్వామి ఙ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గం ప్రతినిధి:11 అక్టోబర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక...

ఉప్పరపల్లి పాఠశాలలో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం

సమాచార హక్కు చట్టం వార్షికోత్సవాల్లో భాగంగా ఉప్పరపల్లి పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు జ్ఞానతెలంగాణ,చిన్నారావు పేట : వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సహ చట్టం వార్షికోత్సవాలను సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.సమాచార హక్కు...

ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం

జ్ఞాన తెలంగాణ, షాబాద్, అక్టోబర్ 5: షాబాద్ మండల కేంద్రంలోని యూనిక్యూ ఇన్ఫోటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ధృవపత్రాలు (సర్టిఫికెట్లు) శనివారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ జానంపేట శివరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ… గత...

యువత రాజకీయాల్లోకి రావాలి!

జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటుందోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు....

ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

జ్ఞాన తెలంగాణ – బోధన్ :దేవీ శరన్నవరాత్రుల సంధర్బంగ 9 రోజుల పాటు విశేష పూజలందుకున్న దుర్గామాతను శుక్రవారం భక్తులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు.బోధన్, సాలూర మండలాల్లో పలు గ్రామాలలో భక్తులు దుర్గామాత శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.సాలూర మండలంలో అలంకరించిన ప్రత్యేక...

వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

జ్ఞాన తెలంగాణ – బోధన్ :వ్యక్తి నిర్మాణం ద్వారనే దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ధర్మ జాగరణ కార్యకర్త నేరోల్ల సాయిరాం అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ సాలూర శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో విజయదశమి ఉత్సవం...

ఆకట్టుకున్న కోలాటం

జ్ఞాన తెలంగాణ – బోధన్ :దుర్గామాత శోభాయాత్ర సంధర్బంగ సాలూర మండల కేంద్రంలో శుక్రవారం మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటం ఆడారు. మహిళలంతా కదం కదం కలుపుతూ ఒకేతీరుగా కోలాటం ఆడీ ప్రజలను ఆకట్టుకున్నారు. దాంతో శోభాయాత్ర కొత్త కళను సంతరించుకుంద

యువత రాజకీయాల్లోకి రావాలి!

మార్రిగూడ జ్ఞాన తెలంగాణ అక్టోబర్ 03 : మునుగోడు నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు...

యువత రాజకీయాల్లోకి రావాలి!

జ్ఞాన తెలంగాణ అక్టోబర్ 03 : మునుగోడు నియోజకవర్గ ప్రతినిధి: అక్టోబర్ 3:భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇది ఎప్పటి నుంచో చదువుతున్నదే. మనం చెపుతునదే ! వింటునదే ప్రపంచ దేశాలతో ఎన్నో విషయాల్లో పోటీ పడుతున్న భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటుందోనని...