Category: తెలంగాణ

రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌.

రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌. బండ్లగూడ లోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్‌ కొనసాగనున్నది. 1.25 పద్ధతిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ డిసెంబర్‌ 29:స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల నియామకానికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌...

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క.

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క. వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్కపై వర్మ అనుచిత వ్యాఖ్యలు.బర్రెలక్క బర్రెలు కాస్తుందన్న వర్మ.మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క (శిరీష).ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై...

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల డేగ కన్ను.

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల డేగ కన్ను. హైదరాబాద్‌ డిసెంబర్‌ 29:నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు పబ్బులు, బార్లు రెస్టారెంట్లపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నారు.డ్రగ్స్‌ గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించ డంతో పాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకు నేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక...

మోదీ నూతన సంవత్సర కానుక పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..!

మోదీ నూతన సంవత్సర కానుక పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..! ఢిల్లీ: వాహన చోదకులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.ఇంధన ధరల్లో...

వార్షిక నివేదికను విడుదల చేసిన ..తెలంగాణ డీజీపీ రవి గుప్తా.

వార్షిక నివేదికను విడుదల చేసిన ..తెలంగాణ డీజీపీ రవి గుప్తా. తెలంగాణలో ఆర్ధిక, సైబర్ నేరాలు పెరిగిపోయాయి.. 50 శాతం పెరిగిన ఆర్ధిక, సైబర్ నేరాలు.. ఈ ఏడాది 9 శాతంకు పైగా క్రైమ్ జరిగింది.. రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున తగ్గాయి.. ఈ ఏడాది 2...

340 అద్దె బస్సులకు టెండర్లు.. 28న ప్రీ బిడ్‌ సమావేశం

Siasat.Com 340 అద్దె బస్సులకు టెండర్లు.. 28న ప్రీ బిడ్‌ సమావేశం గ్రేటర్‌ జోన్‌లో 340 అద్దె బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానిస్తోంది. అద్దె ప్రాతిపదికన హైదరాబాద్‌ రీజియన్‌లో 162, సికింద్రాబాద్‌ రీజియన్‌లో 178 బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు ఔత్సహికులైన పారిశ్రామిక వేత్తల నుంచి...

అభయహస్తం ఫారం ఎలా నింపాలి…? వివరాలు…

ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ ఇవాల్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి అప్లికేషన్ ఫామ్‌ రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం, దరఖాస్తుల స్వీకరణ అప్లికేషన్ ఫామ్‌లో రెండు విభాగాలు: 1.మొదటి విభాగంలో దరఖాస్తుదారు వివరాలు 2.రెండో విభాగంలో పథకాలకు సంబంధించిన అర్హతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను...

రైతుబంధు అమలుపై కొనసాగుతున్న సందిగ్ధతరైతు భరోసా కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే

రైతుబంధు అమలుపై కొనసాగుతున్న సందిగ్ధతరైతు భరోసా కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ..మళ్లీ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి – సీఎం రేవంత్ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తాం- సీఎం రేవంత్ రెడ్డిభవిష్యత్తులో భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే...

రేషన్ కార్డు లబ్ధిదారులను వడబోస్తున్న రేవంత్ సర్కార్.

రేషన్ కార్డు లబ్ధిదారులను వడబోస్తున్న రేవంత్ సర్కార్. హైదరాబాద్‌ డిసెంబర్‌ 24:కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ కసరత్తు మొదలు పెట్టింది. గతంలో మాదిరి గానే మీసేవ ద్వారానే దరఖాస్తు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చినట్టు తెలిసింది.దీనికి సంబంధించి దర ఖాస్తు విధానం, నిబంధన...

తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షి నియామకం.

తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షి నియామకం. న్యూ ఢిల్లీ డిసెంబర్ 24సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలలే గడువు ఉన్న వేళ కాంగ్రెస్‌ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది ఎన్నికలే లక్ష్యంగా పలు రాష్ట్రాల బాధ్యులను మార్చింది.తెలంగాణలో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తెచ్చిన రాష్ట్ర ఇంఛార్జి...