Category: జాతీయం

మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ

కామన్వెల్త్‌ గేమ్స్‌–2026లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని.. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాలు సాధించేందుకు వారు చేసిన కృషి, పట్టుదల, అంకితభావాన్ని ప్రశంసించారు. క్రీడాకారుల...

విద్యార్థులపై దాడిపై అమిత్‌ షా మౌనం ఎందుకు?

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ :నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించకపోవడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై అమిత్‌ షా ఏదో ఒకరోజు సమాధానం చెప్పక తప్పదని అన్నారు....

విద్యార్థుల కేసుల ఎత్తివేతకు రాష్ట్రాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, ఆగస్టు 4: నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమాయక విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారికి ఈ...

విధుల్లో నిర్లక్ష్యం.. సిద్ధిపేటలో ఆరుగురు ఉపాధ్యాయులు సస్పెండ్

జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హెచ్చరిక సిద్ధిపేట, ఆగస్టు 4 (జ్ఞాన తెలంగాణ): సిద్ధిపేట మల్టీపర్పస్ పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల బోధన,...

బంకీపూర్‌లో బీజేపీ కోట బద్దలు

జ్ఞాన తెలంగాణ, నేషనల్ బ్యూరో :బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి అజేయ కోటగా పేరొందిన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. సుమారు...

భోగాపురం ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జ్ఞాన తెలంగాణ, భోగాపురం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,...

కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణ కాంతులు

జ్ఞాన తెలంగాణ, స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత క్రీడాకారులు మరోసారి తమ సత్తా చాటారు. శనివారం జరిగిన పోటీల్లో పారా అథ్లెటిక్స్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ స్వర్ణ విజయాలతో మెరిసింది. పురుషుల పారా షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ...

ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం

పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంస్థాగత సమన్వయంపై విస్తృత చర్చ ఢిల్లీ, జూలై 29 (జ్ఞాన తెలంగాణ): ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సమన్వయ కమిటీ (కో-ఆర్డినేషన్) సమావేశం బుధవారం ప్రారంభమైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత...

హోర్ముజ్ జలసంధిపై అమెరికా అల్టిమేటం..

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా సురక్షితంగా, అందుబాటులో ఉంటుందని 24 గంటల్లోగా బహిరంగంగా ప్రకటించాలని అమెరికా...

స్టీవ్ వాకు మోదీ అరుదైన కానుక

జ్ఞానతెలంగాణ,మెల్‌బోర్న్,జూలై 10: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ స్టీవ్ వాకు అరుదైన కానుక అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్న సందర్భానికి సంబంధించిన అరుదైన ఫొటోను ప్రత్యేకంగా...