Category: తాజా వార్తలు

మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. విద్యార్థుల విద్యా ప్రయాణానికి...

డీఎల్ఈడీ ప్రవేశాల తుదిదశకు శ్రీకారం..

డీఎల్ఈడీ ప్రవేశాల తుదిదశకు శ్రీకారం.. డీఈఈసెట్ మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ) కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ ప్రక్రియను తుది దశకు చేర్చే క్రమంలో డీఈఈసెట్–2026 మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ జీ. రమేశ్ అధికారికంగా ప్రకటించారు....

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు భద్రత పునరుద్ధరించాలి:దళిత, స్వేరో సంఘాల డిమాండ్

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు భద్రతను తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, స్వేరో సంఘాలు, గురుకుల మాజీ విద్యార్థులు, బహుజన సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలను...

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అత్యున్నత పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు...

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని పీపీఎల్ డిమాండ్

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించి వస్తున్న వార్తలపై ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పీపీఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నర్సన్న ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, దేశానికి,...

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి:శంకర్‌పల్లి ఎస్‌ఐ కె. సురేష్

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి, జూన్ 24:మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని శంకర్‌పల్లి పోలీసులు సూచించారు. ఈ మేరకు బుధవారం శంకర్‌పల్లిలోని చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి ఎస్‌ఐ కె. సురేష్, ఎస్‌ఐ శ్రీశైలం మరియు పోలీసు...

ఓటర్ల ప్రత్యేక సవరణకు నేడే శ్రీకారం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పుల రహితంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎన్నికల అధికారులు...

అశ్వారావుపేటలో అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు

అశ్వారావుపేటలో అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్:బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మెచ్చ. నాగేశ్వరావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు. ఈ సందర్భంగా 30 అడుగుల కటౌట్, 47 ఫ్లెక్సీలతో అశ్వారావుపేటను గులాబీమయం చేసి,.మెచ్చా నాగేశ్వరరావుపై అభిమానాన్ని చాటుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు...

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా..

జ్ఞానతెలంగాణ, స్టేట్ డెస్క్ :కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగ రచ్చగా మారాయి. మాజీ మంత్రి షబ్బీర్ అలీ చుట్టూ నెలకొన్న తాజా వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా పార్టీ అధిష్ఠానాన్ని సైతం కుదిపేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై తీవ్ర ఆరోపణలు...

మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించను: సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి ::తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు....