రాజ్యాంగ విలువల ఆచరణకు 21 ఫూలే దంపతుల ప్రతిజ్ఞ
జ్ఞాన తెలంగాణా / హత్నూర : భారత రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సహోదర భావం, ప్రజాస్వామ్య విలువలను గ్రామీణ ప్రాంతాల్లో ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా యక్షి సంస్థ ఆధ్వర్యంలో “రాజ్యాంగ విలువల ఆచరణ – ఫూలే కపుల్స్ ఫెలోషిప్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హత్నూర...
