Category: తాజా వార్తలు

రాజ్యాంగ విలువల ఆచరణకు 21 ఫూలే దంపతుల ప్రతిజ్ఞ

జ్ఞాన తెలంగాణా / హత్నూర : భారత రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సహోదర భావం, ప్రజాస్వామ్య విలువలను గ్రామీణ ప్రాంతాల్లో ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా యక్షి సంస్థ ఆధ్వర్యంలో “రాజ్యాంగ విలువల ఆచరణ – ఫూలే కపుల్స్ ఫెలోషిప్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హత్నూర...

ఉమ్మెంత్యాలలో పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి..

తలకు తీవ్ర గాయాలు, ఉస్మానియాకు తరలింపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిపై జరిగిన దాడి కలకలం రేపింది. గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్‌కు దారి ఇవ్వాలని కోరినందుకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల వివరాల ప్రకారం, గ్రామపంచాయతీలో ట్రాక్టర్...

ఆర్టీసీలో అడ్వాన్స్ టికెటింగ్

ఆర్టీసీలో అడ్వాన్స్ టికెటింగ్ జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) కీలక చర్యలు చేపడుతోంది. నగర ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సు ఎక్కే ముందే టికెట్...

యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం

జ్ఞాన తెలంగాణ, స్టేట్ ప్రతినిధి: తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్ది దేశీయ, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు అనుసంధానం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు), గనులు మరియు భూగర్భశాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి...

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన – డీసీసి ఉపాధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి

. సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 04వెల్దండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మారేపల్లి శ్రీను తండ్రి మారేపల్లి నిరంజన్ మరణించిన విషయం తెలుసుకున్న వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్,...

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే వేముల వీరేశం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే వేముల వీరేశం 23 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 4 : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని కట్టంగూర్,...

వెల్దండలో వీబీజీ రాంజీ ఉద్యోగుల నిరసన.!

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 04: గత ఉపాధి హామీ పథకం ప్రస్తుత (విబిజి రాంజీ) లో 20 గత సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఫ్.టి ఈ(ఫిక్సిడ్ టెన్యూర్ ఎంప్లాయ్)లకు ఇస్తామని పేస్కేల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.దానికి అనుగుణంగానే రెండు సంవత్సరాల క్రితం...

శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్కుల వరద.. నేడు 100 టీఎంసీల అంచనా

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం రాత్రి నాటికి జలాశయానికి 1.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది....

తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన...

రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్

హైదరాబాద్, ఆగస్టు 3: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ హాస్పిటల్‌గా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు పలు సూపర్ స్పెషాలిటీ...