మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు
హైదరాబాద్, ఆగస్టు 3: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్కుమార్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు. పోలీసు శాఖ తరఫున కుటుంబ సభ్యులకు ప్రగాఢ...
