Category: తాజా వార్తలు

లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

హైదరాబాద్‌లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పాతబస్తీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల రాకతో పండుగ సందడి మరింత...

పోలేపల్లి లో వనమహోత్సవ మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్పంచ్ జంతుక వెంకటయ్య పాలకవర్గంతో కలిసి ఆదివారం ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...

అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఘన స్వాగతం

అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు శంకర్‌పల్లి మునిసిపల్, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి...

నీట్‌కు గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు ఆహ్వానం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 8:తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) ఆధ్వర్యంలో 2026లో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులై, నీట్ పరీక్షలో 200కుపైగా మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులకు ఉచిత నీట్ శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది. అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో (TGTWRDC) మొదటి...

CMR Group చల్లూరి రెసిడెన్సీపై సమగ్ర విచారణ చేపట్టాలి

సాహసం రాష్ట్ర అధ్యక్షులు డా. ముప్పారం ప్రకాశం పెద్ద అంబర్పేట్, ఆగస్టు 7: పెద్ద అంబర్పేట్ మండల పరిధిలో అభివృద్ధి చేస్తున్న CMR Groupకు చెందిన చల్లూరి రెసిడెన్సీ – ప్రీమియం విల్లా & ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టుపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ భూముల...

చేవెళ్లలో తెలంగాణ రక్షణ సేన జోరు

బేగరి రాజు నాయకత్వంపై పెరుగుతున్న చర్చ జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల :చేవెళ్ల నియోజకవర్గ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) కార్యకలాపాలు ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, చేవెళ్ల నియోజకవర్గంలో...

నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు

విదేశీ పర్యటన ముగించుకుని నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి చేరుకోనున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఘన స్వాగతం పలకాలని మోకిలా గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో...

తెలంగాణ ప్రాజెక్టులపై సమీక్ష ఎజెండా ఉపసంహరించాలి : హరీశ్‌రావు

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చట్టబద్ధ అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు పొందిన తెలంగాణకు చెందిన కీలక సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశ ఎజెండాలో చేర్చడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభ ఉపనేత హరీశ్‌రావు...

రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని రేపు స్వదేశానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం...

ఎల్ఐసీ వాటాల విక్రయంపై గోప్యత.. పారదర్శకతపై ప్రశ్నల

కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 6.5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించి రూ.31,552 కోట్లు సమీకరించింది. అయితే ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ ధర కంటే సుమారు 11 శాతం తక్కువకు ఒక్కో షేరును రూ.382కు విక్రయించడం,...