రాజ్యాంగాన్ని గౌరవిద్దాం:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జ్ఞానతెలంగాణ, న్యూఢిల్లీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు సమష్టి కృషి అవసరమని...
