Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 17 : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీవో అంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల...
శ్రీలంక గడ్డపై టీమిండియా స్పిన్నర్లు విజృంభించడంతో తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం మరింత బలపడింది. తొలి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోరు సాధించిన గిల్ సేన.. మూడో రోజు ఆతిథ్య జట్టును 79.4 ఓవర్లలో 284 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా...
ధరణి పోర్టల్లోని లోపాలను సరిదిద్ది మరింత పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. భూభారతి అమలుతో సామాన్యుల భూహక్కులను మరింత సంక్లిష్టం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను సరళీకరిస్తామని చెప్పి, ఆచరణలో కొత్త చిక్కులు సృష్టించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 22ఏ...
శంకర్పల్లి అగ్రికల్చరల్ మార్కెటింగ్ చైర్మన్ గోవిందమ్మ గోపాల్రెడ్డి కుమారుడు చేకూర్త మధుకర్రెడ్డి, చేకూర్త నిఖిలారెడ్డి దంపతుల మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహాలింగాపురం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు.విద్యార్థి విద్యార్థినులకు పుస్తకాలు, డిక్షనరీలు, బ్లాక్బోర్డులు, అట్లాస్లు అందజేసి విద్యా ప్రగతికి అండగా...
శంకర్పల్లి: శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 6:30 గంటలకు ముందు రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి...
జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి ప్రతినిధి,ఆగస్టు 15:శంకర్పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం వేదికగా నిలిచింది. గౌరవ శాసనసభ్యులు కాలే యాదయ్య చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు....
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆతిథ్యం ఇచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, మాజీ...
జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. శనివారం...
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ (పీఎంఐఎస్) కింద వివిధ సంస్థల్లో ఇంటర్న్షిప్ చేస్తున్న యువతతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువతకు వృత్తి జీవితంలో బాధ్యత, క్రమశిక్షణ, పనిలో నాణ్యత ఎంత ముఖ్యమో వివరించారు. ఏ పని చేపట్టినా అత్యంత జాగ్రత్తగా,...
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: సమాజంలో అసమానతలను తొలగించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల ఆశయాలను ప్రజాపాలనలో కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విద్యే సామాజిక మార్పుకు ప్రధాన ఆయుధమని, చదువు ద్వారానే వ్యక్తి తన తలరాతను మార్చుకుని ఆత్మగౌరవంతో...