Author: shrikanth nallolla
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన శంకర్పల్లి ఎంపీడీవో – పకడ్బందీ ఏర్పాట్లపై సంతృప్తి జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా మరియు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న తీరును సమీక్షించేందుకు శంకర్పల్లి మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని సందర్శించారు. పరీక్షా...
గ్రామ సెక్రటరీలకు ఎంపీడీవో సూచనలు జ్ఞాన తెలంగాణ, ప్రతినిధి, శంకర్పల్లి: మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రజలకు అందాల్సిన సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా పని చేయాలని శంకర్పల్లి మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ (ఎంపీడీవో) గ్రామ సెక్రటరీలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు....
పవన్ కల్యాణ్ కు నిలకడైన రాజకీయ దృక్పథం లేదు : సినీ గ్లామర్ ఎంతకాలం? పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపన నుండి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథం లేకుండా సాగుతోంది. స్పష్టమైన సిద్ధాంత పునాదులు లేని ఈ పార్టీ, రాజకీయంగా స్థిరతను సాధించడంలో...
తెలంగాణ బీజేపీ బలోపేతంలో ఈటెల రాజేందర్ కీలక భూమిక పోషించాడని వెల్లడి జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని, చేవేళ్ల బీజేపీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ...
విజృంభిస్తున్న విద్యార్థుల ఉద్యమం : అణచి వేస్తుతున్న: ఉస్మానియా యాజమాన్యం. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) చారిత్రకంగా వ్యతిరేకతకు, ధిక్కార ఉద్యమాలకు పుట్టినిల్లు. అయితే, ఇటీవల యూనివర్సిటీ అధికారులు క్యాంపస్లో నిరసనలు, ప్రదర్శనలు, నినాదాలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ విద్యార్థి సంఘాల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. వీరు...
గ్రామాభివృద్ధికి ఆలయ నిర్మాణం కీలకం : గ్రామ పెద్దలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి గురువారం నాడు భూమి పూజ ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆలయ...
బీజేపీ నూతన స్టేట్ కౌన్సిల్ మెంబర్ బసగల రాములు గౌడ్ కు గౌరవ సత్కారం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ నూతనంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన శ్రీ బసగల రాములు గౌడ్ గారిని బుధవారం వారి నివాసంలో , బీజేపీ చేవెళ్ల మండల...
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, మండల అధ్యక్షుడు ఉరెంట ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించి, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతాల శివశంకర్...
జ్ఞానతెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి :ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన విద్యార్థి నేతలు, రాస్తారోకో చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు..నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు. ఓయూలో అప్రజాస్వామికంగా విడుదల చేసిన సర్క్యులర్ ను తక్షణమే...
కొండకల్ మార్కెట్ యార్డులో మద్యం సేవించిన ఇద్దరు యువకులకు జరిమానా జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:కొండకల్ మార్కెట్ యార్డులో ఇద్దరు యువకులు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సెక్రటరీ రియాజ్, వారికి రూ.1000 జరిమానా విధించారు. గ్రామపంచాయతీ పరిధిలో మద్యం సేవించడం, చెత్త...