Author: shrikanth nallolla

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ :మండలం లోని చిన్నామంగళారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల మాజీ ఉపాధ్యక్షులు గన్నేపాగ నర్సింగ్ రావు, ప్రధానోపాధ్యాయులు ఎస్...

రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం

రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,శంకర్‌పల్లి :“రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం” అని శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ మహమ్మద్ సర్తాజ్ అన్నారు. బాధ్యతగా పని చేసి రైతులకు మేలు చేసేందుకు పాటుపడతానని స్పష్టం చేశారు.వ్యవసాయ మార్కెట్...

నేడే గేట్ ఫలితాలు

– 30 సబ్జెక్టులకు గేట్‌ పరీక్షా నిర్వహణ– ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ముగిసిన పరీక్షలు– నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం జ్ఞానతెలంగాణ,డెస్క్ : గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌) ఈరోజు సాయంత్రం వెల్లడి కానున్నాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న...

శంకర్‌పల్లి గర్వించదగ్గ నాయకుడు – కాశెట్టి మోహన్

శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రజా సేవకు అంకితమై, నిరంతరం రైతుల అభివృద్ధికి కృషి చేసే కాశెట్టి మోహన్ తాజాగా శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా...

శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు, రైతు సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గోవిందమ్మ గోపాల్ రెడ్డి...

మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అంబటి సుబ్బారావు

జ్ఞాన తెలంగాణ ఖమ్మం రూరల్ ప్రతినిధి మార్చి 18 ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ గా జాయిన్ అయిన ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలవాతో సత్కరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి సుబ్బారావు గారు

మనిషి – తేనె

మనిషి – తేనె ఒకసారి మనిషి ఒక దట్టమైన అడవిలో పని మీద వెళ్తుంటే దారి తప్పిపోతాడు.ఒక ఏనుగు ఆ మనిషి కంట పడింది.వెంటనే భయంతో పరుగు లంకించుకున్నాడు.ఆ ఏనుగు మనిషిని వెంబడించి వస్తూనే ఉంది.ఆ మనిషికి ఒక్కసారిగా ప్రాణం మీద భయం పుట్టింది. ఆ మనిషి...

చెవెళ్ల లో బైక్‌ను ఢీకొట్టిన లారీ – యువకుడి మృతి

చెవెళ్ల, 17 మార్చి 2025:మన్నెగూడ వైపు నుండి చెవెళ్లకు వస్తున్న బైక్ (TS06ER8085) ను లారీ (AP07TT9619) వెనక నుండి ఢీకొట్టిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మాగిర్థి సాయి (25), చెవెళ్ల గ్రామానికి చెందిన యువకుడు, అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రత్యక్ష సాక్షుల...

విద్యార్ధి సమస్యలపై గళమెత్తిన విద్యార్ధి నాయకులు

జ్ఞానతెలంగాణ,హైద్రాబాద్ : 100 ఏళ్ళ చరిత్ర గల సిటీ కాలేజ్ లో బిఎస్ఎఫ్ఐ మరియు స్వేరోస్ ఆధ్వర్యంలో పలు విద్యార్ధి సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వం నుండి రావాల్సిన స్కాలర్షిప్ బకాయిలు గురించి అదే విదంగా హాస్టల్స్ సమస్య ల...

పొద్దుటూరులో నీటి కాలువ కబ్జా – చెరువుకు అడ్డంకులు!

అసైన్డ్ భూముల తర్వాత నీటి వనరులపై దోపిడి అక్రమ కబ్జాదారులను అడ్డుకోండి పొద్దుటూరు చెరువుకు జీవం పోయండి పొద్దుటూరులో నీటి వనరుల దోపిడీపై ప్రజల్లో ఆగ్రహం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామానికి ప్రధాన జీవనాధారం అయిన పెద్ద చెరువును నింపే కీలకమైన బూరుగోడుక నీటి కాలువ ఇప్పుడు అక్రమ...