రైతుబంధు అమలుపై కొనసాగుతున్న సందిగ్ధతరైతు భరోసా కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే

రైతుబంధు అమలుపై కొనసాగుతున్న సందిగ్ధతరైతు భరోసా కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే.
ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ..మళ్లీ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి – సీఎం రేవంత్ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తాం- సీఎం రేవంత్ రెడ్డిభవిష్యత్తులో భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే అవకాశం ఉంది- రేవంత్ రెడ్డిరైతు భరోసా కింద రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీకౌలు రైతులకు సైతం పథకం వర్తింపజేస్తామని కాంగ్రెస్ హామీమీరు రైతా లేదా కౌలు రైతా అనేది దరఖాస్తులో స్పష్టం చేయాలిరైతు ఐతే భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు నంబర్లు, సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణం భూమి కలిగి ఉన్నారనేది దరఖాస్తులో రాయాలికౌలు రైతు ఐతే ఎంత మొత్తం సాగు చేస్తున్నారో దరఖాస్తులో స్పష్టం చేయాలిసాగు చేస్తున్న భూమి సర్వే నంబర్, పట్టాదారు పుస్తకాల వివరాలు ఇవ్వాలిఇదే గ్యారెంటీలో వ్యవసాయ కూలీలకు సైతం ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీఈ స్కీంకు అర్హులుగా ఉండాలంటే మీకు ఉపాధి హామీ కార్డు నెంబర్ మెన్షన్ చేయాలి
