పోతె పల్లిలో ఎస్ఐఆర్ పై ప్రత్యేక గ్రామ సభ
- నాగర్ కర్నూలు జిల్లాలో 255 అంగన్వాడీ పోస్టులు ఖాళీ - September 8, 2026
- కంటోని పల్లిలో అంబరాన్ని తాకిన “జైశ్రీరామ్ నినాదాలు” - September 8, 2026
- మట్టి గణపతులనే పూజించండి బీజేలకు నో పర్మిషన్.. ఎస్సై కురుమూర్తి - September 8, 2026
*వెల్దండ సెప్టెంబర్ 07:* పోతేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఈ నెల 8న ఎస్ఐఆర్ పై గ్రామసభ జరుగుతుందని సర్పంచ్ తగుళ్ల కొండలు యాదవ్ తెలిపారు.మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ హాజరవుతారని చెప్పారు.సర్పంచ్ కొండలు యాదవ్ అధ్యక్షతన గ్రామసభ జరుగుతుందన్నారు.ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
నోటీసులు అందుకున్న ప్రజలు పత్రాలతో హాజరు కావాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి, జీపీఓ సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు.
