మద్దివారిగూడెం నుండి డాక్య తండా రాకపోకల బందు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,ప్రతినిధి, అక్టోబర్ 29:
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం డాక్య తండా నుండి మద్దివారిగూడెం పోయే మార్గం మధ్యలో చెరువు కలుగు పడడంతో మద్దివారిగూడెం కి దామద్దివారిగూడెం కి డాక్య తండా కు రాకపోకల నిలిచిపోయాయికే తండాకి రాకపోకల నిలిచిపోయాయి వల్ల నిత్యవసర సరుకుల కోసం మద్దివారిగూడెం రావాల్సిన తండవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ వర్షం ఇదే రకంగా మరికొన్ని గంటలు కొనసాగితే మరింత ఇబ్బందులకు గురవుతాం అని తండవాసులు అంటున్నారు.
