Daily Archive: September 11, 2026

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పులకరం శంకర్

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పులకరం శంకర్

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పులకరం శంకర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11 : బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా మండలంలోని ఎరసానిగూడెం గ్రామానికి చెందిన పులకరం శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రైతులు ఎదురొటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను…

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు : నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు : నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి

ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిలుగా, మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 14 మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను సన్మానించారు….

సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించాలని వినతి

సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించాలని వినతి

అధికారికంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని శుక్రవారం బీజేపీ నాయకులు తాసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ విమోచన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు తెలంగాణ సప్త సంకల్పాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గోలి ప్రభాకర్,…

వీబీజీ రామ్ జీపై అవగాహన కల్పించాలి : మండల ప్రత్యేక అధికారి సతీష్

వీబీజీ రామ్ జీపై అవగాహన కల్పించాలి : మండల ప్రత్యేక అధికారి సతీష్

వీబీజీ రామ్ జీపై అవగాహన కల్పించాలి : మండల ప్రత్యేక అధికారి సతీష్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11 : వీబీజీ రామ్ జీ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని మండల ప్రత్యేక అధికారి సతీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండలస్థాయిలో నిర్వహించిన అవగాహన, ప్రణాళికల తయారీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమం లక్ష్యాలను అధికారులు,…

పోషకాహారమే ఆరోగ్యానికి ఆధారం.. అంగన్వాడి పర్యవేక్షకురాలు సరిత రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 11 : పోషకాహారమే ఆరోగ్యానికి ఆధారమని అంగన్వాడి చెర్కూర్ సెక్టార్ పర్యవేక్షకురాలు సరితా రెడ్డి అన్నారు.9వ పోషణ మాసం (సెప్టెంబర్ 09 నుండి అక్టోబర్ 08 వరకు) కార్యక్రమంలో భాగంగా చెర్కూర్ సెక్టార్ పరిధిలోని బర్కత్‌పల్లి గణ్యభావి తండా,గానుగగట్టు తండా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీల ద్వారా అందించే పోషకాహారాన్ని ప్రదర్శించి, స్థానికంగా లభించే చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలతో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసే విధానాన్ని…

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : సర్పంచ్ శ్యామల

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : సర్పంచ్ శ్యామలజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఎస్ జీఎఫ్ పాఠశాలల క్రీడలను ఎంఈఓ అంబటి అంజయ్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. విద్యార్థులు క్రీడా స్పూర్తితో పోటీల్లో పాల్గొని మండలానికి మంచి పేరుతేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యా…