మహాలింగాపురం లో 17 లక్షలకు రెండు లడ్డులను కైవసం చేసుకున్న పోతుగంటి మల్లారెడ్డి.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

మహాలింగాపురం లో 17 లక్షలకు రెండు లడ్డులను కైవసం చేసుకున్న పోతుగంటి మల్లారెడ్డి.
శ్రీ వివేకానంద యూత్ వారు నిర్వహించిన లడ్డు 9 లక్షలకు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ యూత్ ఆధ్వర్యంలో మరో లడ్డు 8 లక్షలకు కైవసం చేసుకున్నారు. పోటా పోటీగా సాగిన వేలం పాటలలో పాల్గొన్న పోతుగంటి మల్లారెడ్డి గారు మొత్తం 17లక్షలకు రెండు లడ్డులను కైవసం చేసుకున్నారు. మల్లారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసారు.అలాగే గణపతి ఆశీస్సులు అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు..
