రూ.5వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఆర్ఐ
- రాహుల్కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో గిల్కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

నారాయణపేట జిల్లా మద్దూరు ఎమ్మార్వో ఆఫీస్లో ఘటన మద్దూరు మండలం రేనివట్ల చెందిన రైతు తన తండ్రి పేరు మీదన్న గ్రామ చివర సర్వే నెంబర్ 250లో ఉన్న 5 గుంటల పొలాన్ని పాస్బుక్లో ఎంటర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధిత రైతు ఆర్ఐ అమర్నాథ్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ.
