బిఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా..!
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

బిఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా..!
మంచిర్యాల జనవరి 11: తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు రాజీనామా ఈరోజు రాజీనామా చేశారు.మంచిర్యాల జిల్లా బెల్లం పల్లిలో క్యాంపు రాజకీ యాలు ఉత్కంఠ రేపు తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు గురువారం రాజీనామా చేశారు.వారం రోజుల క్రితం బీఆర్ఎస్ కు చెందిన 18 మంది కౌన్సిలర్లు క్యాంపు నకు తరలి వెళ్లారు.బెల్లంపల్లిలో ఈ నెల 12న అవిశ్వాసం నేపథ్యంలో కౌన్సిలర్లు ఒక్కసారిగా పార్టీకి రాజీనామాలు ప్రకటించడం చర్చనీ యాంశంగా మారింది.
