Tagged: #WaterManagement

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 27 గేట్లు ఎత్తివేత

జోగులాంబ గద్వాల, ఆగస్టు 3: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు 27 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల...

రెండు మూడు సంవత్సరాలలోసాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,ములుగు ప్రత్యేక ప్రతినిధి :ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాల అంశం కొన్నాళ్లుగా అనవసర రాజకీయ రంగు పులుముకుందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులను సమయానికి...