Tagged: #EqualityMatters

దళిత క్రైస్తవులకుఎస్సీ హోదా పునరుద్ధరించాలి:ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ,ఆగస్టు 10:దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను నిరాకరించడం అన్యాయం, వివక్షతో కూడిన వ్యవస్థకు నిదర్శనమని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మతం మారినంత మాత్రాన ఒక దళితుడిపై సామాజిక వివక్ష తొలగిపోదని, కుల వివక్ష వాస్తవ పరిస్థితుల్లో...

అభివృద్ధి కాదు…తిరోగమన పాలన.

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో,జనవరి 01:తెలంగాణ భవన్ వేదికగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించిన నూతన సంవత్సర డైరీ కేవలం ఒక క్యాలెండర్ కార్యక్రమం మాత్రమే కాదు… అది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక రాజకీయ తీర్పు, ఒక ప్రజా ఆవేదన, ఒక భావోద్వేగ అగ్నిపర్వతం....