ఎన్నికల సంఘం నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ
జ్ఞాన తెలంగాణ/శంకరపట్నం : బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు రెండు వారాల గడువు స్టే విధిస్తూ ఇచ్చిన తీర్పుపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు.గురువారం శంకరపట్నం మండలం సిపిఐ...
