రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి కలిసిన జె.యన్.టియు.జె.ఏ.సి రాష్ట్ర కార్యవర్గం
జె.యన్.టియు.జె.ఏ.సి రాష్ట్ర కార్యవర్గం ఆచార్య బాలకిష్టా రెడ్డి గారిని వారికార్యాలయం లో కలసి అభినందనలు తెలియచేయడం జరిగింది. బాలకిష్టా రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపాకల్పన దిశగా పక్క ప్రణాళిక రూపొందిస్తున్నాం అని గత పదేళ్లలో జరగని విప్లవత్మాక మార్పుకు అడుగులు...
