Category: జిల్లా వార్తలు

తంగడపల్లి పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ల పంపిణీ

తంగడపల్లి పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ల పంపిణీ జ్ఞానతెలంగాణ, చేవెళ్ల : రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ వారి సహాయం తో,ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఫిరంగి గారి చేతుల మీదుగా నిరుపేద విద్యార్థుల కు 5 సైకిళ్లను...

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద లారీ బీభత్సం.హైదరాబాద్‌ -బీజాపుర్‌ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారిపైకి దూసుకెళ్లిన లారీ… ముగ్గురి దుర్మరణం.

రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు కన్నీటి వీడ్కోలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు కన్నీటి వీడ్కోలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: చేవెళ్ల బీజాపూర్ జాతీయ రహదారి లో ప్రయాణిస్తూ, మిర్జాగూడ గేటు వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మీ దంపతులకు పొద్దుటూరు...

చేవెళ్ల బీజాపూర్ రోడ్డు లో కొనసాగుతున్న మారణకాండ

చేవెళ్ల బీజాపూర్ రోడ్డు లో కొనసాగుతున్న మారణకాండ జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: చేవెళ్ల బీజాపూర్ రోడ్డు మరోసారి రక్తపాతం సృష్టించింది. చేవెళ్ల మీదుగా వికారాబాద్ వైపు, తమ బందువుల వద్దకు కారులో ప్రయాణిస్తున్న, పొద్దుటూరు గ్రామానికి చెందిన దంపతులు దుర్మరణం చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దావణం...

హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలు మృతి

హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలు మృతి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 01: బీజపూర్ జాతీయ రహదారి మరోసారి రక్త సిక్తం అయింది.వివరలో కెలితే చేవెళ్ల మండలం,మీర్జాగూడ వద్ద కారు, లారీ డికొనడంతో, శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు...

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఆసుపత్రికి తరలిస్తుండగా పాషా మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఆసుపత్రికి తరలిస్తుండగా పాషా మృతి జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం...

గ్యాస్ సిలిండర్ ధర పెంపు

గ్యాస్ సిలిండర్ ధర పెంపు ప్రతినెలా మొదటి రోజున ఎల్పీజీ ధరల్లో మార్పులు చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ రేట్లుపెంచాయి.19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.16.5 మేర పెంచాయి. 14.2 కేజీల డొమెస్టిక్గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో కమర్షియల్...

జిఒ 317 ను సవరించి బాధితులకు న్యాయం చేయాలి

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్. TRTF రంగారెడ్డి జిల్లా జిఒ 317 లోని అసంబద్ధమైన నిబంధనల కారణంగా పలువురికి నష్టం వాటిల్లిందని, వాటిని సవరించి వారికి న్యాయం చేయాలని గత మూడేళ్ళుగా పోరాడుతున్న సందర్భంలో బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన...

ప్రజాపాలన విజయోత్సవాలు విజయవంతం చేయాలి

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంకర్‌పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం అర్బన్ డేలో భాగంగా డిసెంబర్ 1 నుంచి...

సింగాపురంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

సింగాపురంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ శంకర్‌పల్లి మున్సిపాల్టీ సింగాపురం వార్డులో గల శివాలయంలో హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ శనివారం వైభవంగా జరిగింది. పడిపూజ కన్నె స్వామి ముత్యం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గురుస్వామి మడపతి చంద్రమౌళి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప...