Category: జిల్లా వార్తలు

మల్లాపూర్ తండాలో జాతీయ జెండాకు అవమానం

ఎంఈఓ జర దేఖో రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలోని మల్లాపూర్ తండాలో ప్రాథమిక పాఠశాలలో ఎగరవేసిన జాతీయ జెండాను అవమానించారు జాతీయ జెండా అవమానపరిచిన అధికారులపై స్థానిక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పర్వేద, శంకరపల్లి మండలంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పర్వేద, శంకరపల్లి మండలంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఈరోజు జెడ్ పి హెచ్ ఎస్ పర్వేదలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. నరసింగ రావు గారు, మాజీ సర్పంచ్ అనిత సురేందర్...

పవిత్రమైన గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు: డాక్టర్ భరద్వాజ్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి,జనవరి 27:ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు గణతంత్ర దినోత్సవాన్ని సగరవంగా జరుపుకుంటున్నారు అంటే 1950లో ఈరోజున మన రక్షకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినది కాబట్టి స్వేచ్ఛ సమానత్వం మరియు సౌబ్రాతత్వం వంటి స్వేచ్ఛను భారత రాజ్యాంగం...

మండగడ గ్రామంలో ఘనతంత్ర దినోత్సవం

జ్ఞాన తెలంగాణ, జనవరి 26 : 76 వ గణ తంత్ర దినోత్సవన్నీ పురాష్కరించుకొని జైనథ్ మండలంలోని మండగడ గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ ముగ్ధ త్రివర పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సైపట్ ఇందు మహేందర్ రావు నర్ర విట్టల్, నర్ర శ్రీనివాస్,...

యువ సేవ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 76 గణ తంత్ర దినోత్సవం

యువ సేవ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 76 గణ తంత్ర దినోత్సవం జ్ఞాన తెలంగాణ, జనవరి 26: జైనథ్ మండలంలోని మండగడ గ్రామంలో యూత్ అధ్యక్షులు సిలిగాం ఆశన్న ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవన్నీ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అక్నూర్ గణేష్,...

భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గం జనరల్ బాడీ మీటింగ్ ను విజయవంతం చేయండి

సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పార్టీ శ్రేణులకు పిలుపు – నియోజకవర్గం ఇన్చార్జి కే రామస్వామి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 25 : చేవెళ్లలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నియోజకవర్గం ఇన్చార్జి కే రామస్వామి అధ్యక్షతన...

ఈనెల 28న మహేశ్వరంలో జరిగే జిల్లా సన్నాహక సదస్సును విజయవంతం చేద్దాం

ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం విజయవంతం కోసం ఈనెల 28న మహేశ్వరంలో జరిగే సన్నాహక సదస్సును ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి మండలం నుంచి చిన్నలు...

తెలంగాణలో ఆగని రైతన్నల ఆత్మహత్యలు

రుణమాఫీ కాక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామంలో రైతు మైల నర్సయ్య రుణమాఫీ అవ్వక, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య

ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు

ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో రాళ్లు, ఇటుకలు మోపిస్తున్న ఉపాధ్యాయులు,కలెక్టర్ కార్యాలయం ముందున్న ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలతో కూలీ పనులు చేపిస్తున్నా పట్టించుకోని వైనం,పిల్లలను కూలీ పనులు చేయడానికి బడికి పంపుతున్నామా అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం

ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శనను విజయవంతం చేద్దాం

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల,రంగారెడ్డి జిల్లా,జనవరి, 25: మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేవెళ్ల మండల అధ్యక్షుడు ఊరెంట ప్రవీణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామంలో సమావేశం నిర్వహించి నూతన కమిటి ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి...