Category: జిల్లా వార్తలు

ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టింగూడెం గ్రామపంచాయతీ పరిస్థితి మహా దారుణం

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 13 ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టింగూడెం పరిస్థితి చాలా దుర్మార్గంగా మారింది గత వారం పది రోజులుగా కురుస్తున్న వానలకు రోడ్లు మురుకలలో నిండడంతో వాటిపై దోమలు మలేరియా చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపించి అస్తవ్యస్త గురవుతున్నారు పంచాయతి...

జోగులాంబ అమ్మవారి దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

జోగులాంబ అమ్మవారి దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జ్ఞాన తెలంగాణ,అలంపూర్:అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయక శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి తో కలిసి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు జోగులాంబ అమ్మవారి లను...

అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం

అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం జ్ఞాన తెలంగాణ, వలిగొండ సెప్టెంబర్ 13: భువనగిరి నియోజకవర్గంలో వలిగొండ మండల బిఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు…ఇందులో భాగంగా ఈరోజు వలిగొండ మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ అప్రోజ్, ఐటిపాముల సత్యనారాయణ,బలుకూరి నరేష్, కళ్లెం...

శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన

శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన జ్ఞాన తెలంగాణ,రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ గంగాధర క్షేత్రంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వినాయక నవరత్న ఉత్సవాల భాగంగా ఏడవ రోజు శుక్రవారం పురస్కరించుకొని పెద్ద ఎత్తున కుంకుమార్చన...

ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మాజీ వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ ని మరియు బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ బుర్ర సూర్య గౌడ్ లను హైదరాబాద్ శేరిలింగంపల్లి లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ నేపధ్యంలోముందస్తు అరెస్ట్ చేసి ఇల్లంతకుంట...

ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి. చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమిని కలుపుకొని చుట్టూ ప్రహరీ గోడని నిర్మించాలని పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ అన్నారు. శుక్రవారం...

నవాబుపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

నవాబుపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు జ్ఞానతెలంగాణ, చిట్యాల,ఆగస్ట్30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం శుక్రవారం విద్యుత్ అధికారులు స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ...

గత యేడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు

గత యేడాది లడ్డు దక్కించుకున్న మా కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూశాడు జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా, పొద్దటూర్ గ్రామం, శంకర్ పల్లి మండలానికి చెందిన మందూమూల లక్ష్మణ్ గత ఏడాది వినాయక చవితి సదర్భంగా పొద్దటూరు గ్రామం లో క్రాంతి యూత్ క్లబ్ ప్రక్కన...

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు జ్ఞాన తెలంగాణ,ఇల్లంతకుంట, రిపోర్టర్/అనిల్: జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన శనిగరం చంద్రయ్య తండ్రి మల్లయ్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈ రోజు స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు వారి...

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, ప్రతినిథి/లోక్ రాజ్: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చేవెళ్ల తాజామాజీ సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల...