సుల్తాన్ పల్లి లో వాగుతో అవస్థలు
పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికుల ఆరోపణ జ్ఞానతెలంగాణ, రాజేంద్రనగర్, అక్టోబర్ 03 : వర్షం పడిన ప్రతిసారి వాగు ఉప్పొంగి అవతలి గ్రామాలకు వెళ్లాలంటే అవస్థలు పడుతున్న గత కొన్ని నీళ్లు గా పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...
