Category: తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండి సజ్జనార్ భేటీ.

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండి సజ్జనార్ భేటీ. జ్ఞాన తెలంగాణ,హైద‌రాబాద్ డిసెంబర్ 08:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం భేటీ అయ్యారు.రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై చర్చించేందుకు సజ్జనార్‌...

రేపటితో ప్రచారం బంద్‌

రేపటితో ప్రచారం బంద్‌

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది.

గురు నానక్ జయంతి

మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. తండ్రి మెహతా కాలూరాం పట్వారి, తల్లి తృప్తాదేవి....