Category: తెలంగాణ

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు జ్ఞాన తెలంగాణ,ఇల్లంతకుంట, రిపోర్టర్/అనిల్: జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన శనిగరం చంద్రయ్య తండ్రి మల్లయ్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈ రోజు స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు వారి...

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, ప్రతినిథి/లోక్ రాజ్: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చేవెళ్ల తాజామాజీ సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల...

ప్రాణాలతో చెలగాటం – పట్టించుకోని అధికారులు

ప్రాణాలతో చెలగాటం -పట్టించుకోని అధికారుల జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామంలో ఒకటో నెంబర్ వార్డులో ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫారం ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదనిప్రతిరోజు ట్రాన్స్ఫారం దగ్గర మంటలు రావడం,శబ్దం రావడం జరుగుతుందని,ట్రాన్స్ఫారానికి...

టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ

టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ హైదరాబాద్: (మే 22 )టీఎస్ ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి బస్సులను...

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ? సీఎం చెప్పినా ముందుకు సాగని కాంటా.. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదు! అకాల వర్షాలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం ! ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట...

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్: మే 22తెలంగాణ వచ్చిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ. దీంతో ధూమ్ ధామ్...

అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది.

హైదరాబాద్‌: అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారి...

కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు

హైదరాబాద్‌: కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు. అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ గాయపడలేదని.. అంతా క్షేమంగానే ఉన్నారని రాయబారి తెలిపారు. సోషల్‌ మీడియా పోస్టుల్లో నిజం లేదని...

ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియో గించుకోవాలి

ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియో గించుకోవాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల లో భాగంగా పెద్దచెరువు పని ప్రదేశాన్ని జెడ్పీ సీఈవో శ్రీమతి విజయలక్ష్మి పర్యవేక్షణ చేయడం జరిగింది....

రేవంత్ రెడ్డి సభ ని విజయవంతం చేయండి

రేవంత్ రెడ్డి సభ ని విజయవంతం చేయండి ఈ నెల 26 వ తేదీన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని పెద్ద శంకరంపేట్ బాయ్ కాడి పద్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద సాయంత్రం 4 గంటలకు జరగనున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి...