Category: జాతీయం

రూ.2,000 నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన

ముంబై, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): దేశంలో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 98.47 శాతం ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. కరెన్సీ నిర్వహణలో భాగంగా 2023 మే 19న రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన...

భారత మార్కెట్లోకి నిస్సాన్ ‘టెక్టాన్’ ఎస్‌యూవీ

– రూ.10.49 లక్షల ప్రారంభ ధర.. జూలై 20 నుంచి డెలివరీలు.. భద్రత, సాంకేతికతకు పెద్దపీట న్యూఢిల్లీ, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): భారత ఆటోమొబైల్ రంగంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరింత ఉధృతం చేసే లక్ష్యంతో ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్...

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, తీవ్ర నీరసం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు...

వ్యభిచారానికి ‘గోప్యత’ కవచం కాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ అక్రమ సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్-21 కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును రక్షణ కవచంగా వినియోగించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య లేదా భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు అవసరమైతే మొబైల్ కాల్ డేటా రికార్డులు (CDRలు),...

23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ

యూఏపీఏ కింద నోటిఫికేషన్ జారీ న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పుగా మారిన 23 మందిని కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రకటించిన వారిలో 17 మంది పాకిస్తాన్ జాతీయులు, ఆరుగురు...

టెలిగ్రామ్‌కు మళ్లీ కేంద్ర ప్రభుత్వ నోటీసులు

పైరసీ ఆరోపణల నేపథ్యంలో చర్యలు న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కలిగిన డిజిటల్ కంటెంట్‌ను అక్రమంగా పంచుతున్న ఛానళ్లు, గ్రూపులపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఉందన్న పైరసీ ఆరోపణల...

9 మంది పోలీసులకు జీవిత ఖైదు

మహారాష్ట్రలో 2011లో జరిగిన పోలీస్ కస్టడీ మరణం కేసులో వాసిమ్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గిరిజన యువకుడు బెగ్యా నైను పవార్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ హింసకు గురిచేసి మరణానికి కారణమైన కేసులో అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితో పాటు...

రామమందిరం విరాళాల చోరీ వెనుక భారీ కుట్ర

రామమందిరం విరాళాల చోరీ వెనుక భారీ కుట్ర జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :అయోధ్యలోని రామమందిరం విరాళాల చోరీ కేసు దర్యాప్తులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన విరాళాలను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో చోరీలకు పాల్పడినట్లు ప్రత్యేక దర్యాప్తులో తేలుతోంది. ఈ కేసులో...

సింధు జలాలపైభారత్ కుపాక్ హెచ్చరిక

సింధు జలాలపై భారత్ కు పాక్ హెచ్చరిక జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో ప్రతినిధి : సింధు నదీ జలాల ఒప్పందం అంశం మరోసారి భారత్–పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం అంతర్జాతీయ చట్టాలకు...

సుప్రీంకోర్టులో భారీ నియామకాలు..

సుప్రీంకోర్టులో భారీ నియామకాలు.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కీలక అడుగు పడింది. కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది....