రూ.2,000 నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన
ముంబై, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): దేశంలో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 98.47 శాతం ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. కరెన్సీ నిర్వహణలో భాగంగా 2023 మే 19న రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన...
