Category: విద్యా/ఉద్యోగం

అప్రెంటీస్లకు స్టెఫెండ్ పెంచిన కేంద్రం

అప్రెంటీస్లకు స్టెఫెండ్ పెంచిన కేంద్రం రెండు అప్రెంటీస్అప్లలో ట్రైనీలకు కేంద్ర ప్రభుత్వం స్టైపెండ్ పెంచింది. నేషనల్ అప్రెంటిస్ శిక్షణ పథకం (NATS), పీఎం-నేషనల్ అప్రెంటిస్అప్ ప్రమోషన్ స్కీమ్ (PMNAPS) కింద అప్రెంటీస్లకు ఇచ్చే స్టైపెండ్ను పెంచింది.గతంలో ఉన్న రూ.5000-9000 స్టెపెండును ఇప్పుడు రూ.6800-12300 వరకు పెంచేందుకుఆమోదించింది. ఈ...

CISFలో 403 ఉద్యోగాలకు నోటిఫికేషన్

CISFలో 403 ఉద్యోగాలకు నోటిఫికేషన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు (స్పోర్ట్స్ కేటగిరీ) నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ పాసైన, 18-23 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఈ నెల 18 నుంచి జూన్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రయల్ టెస్ట్,...

గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం

జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం : ఆదిలాబాద్, జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల(పురుషులు,బోథ్)లలో డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.శివకృష్ణ తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన అబ్బాయిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మా కళాశాలలో బి.ఎ (హెచ్....

తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పెంపు

– మే 20 చివరి తేదీ జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం :తెలంగాణ ఎడ్ సెట్ (EdCET-2025) గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది.నేటితో దరఖాస్తు గడువు పూర్తవగా.. ఆలస్య రుసుం లేకుండా మే 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు

తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

6వ తరగతి మరియు 7 నుండి 10వ తరగతి బ్యాక్ లాగ్ సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష యొక్క విద్యార్థి మార్కులు మరియు ర్యాంకులు కింది వెబ్సైట్లో అందుబాటులో ఉన్నవి 👇👇👇👇👇డైరెక్ట్ లింక్…. https://telanganams.cgg.gov.in/TGMSWEB20/#

మరో 21 రోజుల్లో 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలు

రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ కు వెళ్లాలంటే మరింత కష్టపడి చదవడం అవసరం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి (SSC) పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎప్పటిలాగే మరో మంచి అవకాశాన్ని కల్పించింది. మార్చి-ఏప్రిల్ 2025లో జరిగిన పదవ...

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతిలో 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 1.47 శాతం పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం, గురుకుల పాఠశాలల్లో 98.7 శాతం ముంది. ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ...

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా?

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్‌ను పెంచే అవకాశాలు ఉన్నట్టు సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌) కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అవకాశం ఉన్నట్టు సీనియర్‌ అధికారి...

మరికొద్ది క్షేణాల్లో (2:15 కు)పదవ తరగతి ఫలితాలు

ఈ క్రింది లింకు పై క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకొండి ⬇️ https://results.bsetelangana.org https://results.bse.telangana.gov.in https://bse.telangana.gov.in