Category: విద్యా/ఉద్యోగం

రాజ్యాంగం నిజంగా అమలవుతోందా!

రాజ్యాంగం నిజంగా అమలవుతోందా! –డా. దేవరాజు మహరాజ్ జనవరి 26, 1950లో భారత దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీని డ్రాఫ్టింగ్ కమిటీకి డా. బి.ఆర్. అంబేడ్కర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇది పూర్తి కావడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజులు పట్టింది. ఇందులో 395...

TGEAPCET Counselling 2024:(ఎంసెట్)

TGEAPCET Counselling 2024:(ఎంసెట్) జులై 4 నుంచి ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ మూడు దశల్లో ప్రవేశాల ప్రక్రియ జ్ఞాన తెలంగాణ డెస్క్: తెలంగాణ రాష్ట్రం లోని ఇంజినీరింగ్, ఫార్మ సీ కాలేజీల్లో ప్రవేశానికి జులై 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. టీజీ ఈఏపీసెట్‌ వెబ్‌బేస్డ్‌...

అయిదో తరగతి లో ప్రవేశాలు

తెలంగాణ క్రీడా పాఠశాలల్లోఅయిదోతరగతి ప్రవేశాలు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టి ట్యూషన్స్ సొసైటీ- రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరు తోంది. మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు బోధన, భోజనం, వసతి...

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు

ఆర్థిక సహాయం అందజేసిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు జ్ఞాన తెలంగాణ,ఇల్లంతకుంట, రిపోర్టర్/అనిల్: జ్ఞాన తెలంగాణ :రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన శనిగరం చంద్రయ్య తండ్రి మల్లయ్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈ రోజు స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు వారి...

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, ప్రతినిథి/లోక్ రాజ్: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చేవెళ్ల తాజామాజీ సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల...

తెలంగాణ గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల..

తెలంగాణ గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల ఙ్ఞాన తెలంగాణ, వెబ్ డెస్క్:హైదరాబాద్‌: రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధ్రువపత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్‌ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ.. తాజాగా ధ్రువపత్రాల పరిశీలనకు...

రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు

రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,జూన్ 09: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 13 వరకు జరగను న్నాయి. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అప్లై చేసుకున్నట్లు కన్వీనర్ అరుణ తెలిపారు. అత్యధికంగా...

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఢిల్లీ జోన్ కు చెందిన వేద్ లహోటి 360కి 355 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మహిళల్లో ఐఐటీ బాంబే జోన్ కు చెందిన ద్విజా ధర్మేశ్...