Category: విద్యా/ఉద్యోగం

ఓయూలో హాస్టల్ ప్రవేశాలు ప్రారంభం

ఓయూలో హాస్టల్ ప్రవేశాలు ప్రారంభం ఈ విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులు అక్టోబర్ 10 వరకు హాస్టల్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాసరావు తెలిపారు.దరఖాస్తులను పరిశీలించి హాస్టల్...

జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు

జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు నాగార్జునసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్ వీ)లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు....

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ శిక్షణ కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమాన్ రెడ్డి తెలిపారు. పీజీ, ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ చదువుతున్న/పూర్తి చేసినవారితోపాటు...

జేఎన్ టీయూలో ప్రాంగణ నియామకాలు

Image Source /Forage జేఎన్ టీయూలో ప్రాంగణ నియామకాలు పలువురి నుండి యూనివర్సిటీ విద్యార్థులకు అభినందనల వెల్లువ జేఎన్ టీయూలో(జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ) తాజాగా 17 మంది విద్యార్థులు వివిధ కంపె నీల్లో ప్రాంగణ నియామకాలు సాధించారు. వెరిస్క్ కంపెనీ వారు సీఎస్ఈకి చెందిన...

నేడు హిందీ దినోత్సవం..!

భారతదేశం వివిధ సంస్కృతులకు, విభిన్న భాషలకు, విభిన్నమైన నాగరికతలకు నెలవు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ భాష ఉంది. ఇక సెప్టెంబర్ 14వ తేదీకి ప్రాధాన్యత ఉంది. ఈరోజును హిందీ దినోత్సవం గా దేశంలో జరుపుకుంటోంది. 2011జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 భాషలు, 270...

సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్‌.. యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు వచ్చేసాయ్‌..!!

సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్‌.. యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు వచ్చేసాయ్‌..!! సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు అలర్ట్‌.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డు 2024లను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సివిల్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి upsc.gov.in...

ఆక్రమణదారులను కఠినంగా శిక్షించాలి

జలాశయాల ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి ముంపుకు గురవుతున్న జనావాసాలను రక్షించాలి. ” హైడ్రా” పేరుతో హైదరాబాదులో ప్రారంభమైన వేట ఆంధ్రప్రదేశ్ తో సహా గ్రామీణ ప్రాంతాలకు దేశమంతా విస్తరించాలి. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం అధికార యంత్రాంగం యొక్క అలసత్వం కారణంగా చెరువులు కుంటలు...

మహా లింగాపురం ఒకటవవార్డులో కొలువుదీరిన గజనాధుడు

మహా లింగాపురం లో కొలువుదీరిన గజనాధుడు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామం ఒకటవ వార్డు లో గణపతి మహోత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వార్డు లోనీ ప్రజలందరిని ఆ విగ్నేశ్వరుడు సుబిక్షంగా చూడాలని విగ్రహప్రధాత పల్గుట్ట...

చట్ట విరుద్ధంగా ఏడుళ్ళుగా జీతం తీసుకున్న సెబీ చైర్మెన్ మాధవి పూరీ !

చట్ట విరుద్ధంగా ఏడుళ్ళుగా జీతం తీసుకున్న సెబీ చైర్మెన్ మాధవి పూరీ ! సెబీ చీఫ్ మాధవి పూరీ మరోసారి అవి నీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది.ఈ విషయంలో ఆమె పై విపక్ష కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలు హోదాలో ప్రస్తుతం సెబీ...

గురుకుల కాలేజీలో బీఏ యానిమేషన్‌ కోర్సు

గురుకుల కాలేజీలో బీఏ యానిమేషన్‌ కోర్సు డిమాండ్‌లో ఉన్న బీఏ యానిమేషన్‌ కోర్సు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో అందుబాటులో ఉందనీ, దీనిలో చేరడానికి ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ...