Category: విద్యా/ఉద్యోగం

కొత్త సిలబస్ ను ప్రకటించిన సీబీఎస్ఈ

కొత్త సిలబస్ ను ప్రకటించిన సీబీఎస్ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 9-12 తరగతుల సిలబస్ ను CBSE ప్రకటించింది. పాఠశాలలు అనుభవపూర్వక అభ్యాసం, యోగ్యత ఆధారిత అంచనాలు, అంతర్ విభాగ విధానాలపై మార్గదర్శకాలను అనుసరించాలని సూచించబడింది. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, సహకార పాఠ ప్రణాళికను నొక్కి...

ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల

ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల జ్ఞాన తెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో నిర్వహించిన ఎంబీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్...

నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల..

నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, మార్చి 25 : దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.అభ్యర్థులు రోల్ నంబర్,బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. https://cbseit.in/cbse

బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తులు

బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తులు చేవెళ్ల,మొహీనాబాద్,మార్చి 25 :మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6,7,8,9వ తరగతుల సీట్లను చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 31 లోగా దరఖాస్తు...

“”వారు అమరులు””

తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టాలనే ధ్యేయంతో ప్రాణార్పణకు సిద్ధమై పోరాడుతున్న ఈ వీరులను– సైమన్‌ కమిషన్‌ రాకను నిరశిస్తూ పంజాబ్‌ కేసరి లాల లజపతిరాయ్‌ నాయకత్వంలో ఉద్యమిస్తున్న ప్రజలపై బ్రిటీష్‌ పోలీసులు తీవ్రంగా లాఠీ ఛార్జ్‌ చేయడం ఆగ్రహం తెప్పించింది. లాఠీ చార్జ్‌కు నాయకత్వం వహించిన బ్రిటీష్‌...

రేపటి నుండి ఆర్‌జేసీసెట్‌ దరఖాస్తులు

రేపటి నుండి నుంచి ఆర్‌జేసీసెట్‌ దరఖాస్తులు రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి రేపటి నుండి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈమేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులను...

రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశాంతం-కానీ ఐదుగురు గైర్హాజరు

రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశాంతం-కానీ ఐదుగురు గైర్హాజరు జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో పది తరగతి పరీక్షలు రెండో రోజు కూడా ప్రశాంతంగా జరిగాయి. శనివారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 1,000 మంది విద్యార్థులలో 995 మంది హాజరయ్యారు,...

నేడు వార్డెన్‌ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాల్లో..581 సంక్షేమ వసతి గృహాల అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ నేడు వార్డెన్‌ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి వెల్లడించనుంది. ఈ పోస్టులకు గతేడాది జూన్‌ 24 నుంచి 29 వరకు కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు...

రేపటి నుంచి ఒంటిపూట బడులు

రేపటి నుంచి ఒంటిపూట బడులు రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. ఉదయం7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం.. ఆ పరీక్షలు...

అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల

అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల భారత సైన్యంలో ‘అగ్నివీర్‌’ల నియామకానికి ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఏప్రిల్‌ పదోతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీ, ఐటీఐ, డిప్లమో అభ్యర్థులకు బోనస్‌ మార్కులు ఉంటాయి. ఉమ్మడి ప్రవేశపరీక్ష తెలుగు, తమిళంతో పాటు 13...