Category: ఏపీ

కడప బరిలోనే షర్మిల

కడప బరిలోనే షర్మిల కడప బరిలోనే షర్మిల 5 ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్‌ క్లియర్‌నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటనన్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయడం ఖాయమైంది..రాష్ట్రంలో కడప సహా ఐదు లోక్‌సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో...

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం: పవన్ కళ్యాణ్…

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం: పవన్ కళ్యాణ్… AP: అధికారులు మోసం చేశారంటూ YSR జిల్లాలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘YCP నేతల భూకబ్జాలకు పేదలు బలైపోతున్నారు. ప్రజల ఆస్తులను హస్తగతం చేసుకునేందుకే...

జయప్రకాశ్‌ నారాయణపై పోసాని ఫైర్

జయప్రకాశ్‌ నారాయణపై పోసాని ఫైర్జయప్రకాశ్‌ నారాయణపై FDC చైర్మన్‌ పోసాని కృష్ణ మురళి ఫైర్‌ అయ్యారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. “మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దు. తమ కులానికి చెందిన వాడు కాబట్టే చంద్రబాబుకు జేపీ మద్ధతు ఇస్తున్నాడు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ...

పవన్ కల్యాణ్ ను కలిసిన పిఠాపురం టీడీపీ ఇన్చార్జి వర్మ

పవన్ కల్యాణ్ ను కలిసిన పిఠాపురం టీడీపీ ఇన్చార్జి వర్మ జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇవాళ పవన్ ను పిఠాపురం టీడీపీ ఇన్చార్జి...

నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదునిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని ఆరోపణఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలుటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం...

కిలాడి బ్యాంక్ మేనేజర్

కిలాడి బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డానం చేయించుకున్న గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి.ఆమె స్వగ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైద రాబాద్లో ఉన్న...

కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.

కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం. కర్నూలు ఫిబ్రవరి 02: కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన సురేంద్ర, లత దంపతులకు చెందిన పిల్లలు ఆదూరి ఉజ్వల, ఆదూరి అపూర్వ (7) అదృశ్యమయ్యారు.గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో విద్యుత్ లేని సమయంలో చిన్నారులు...

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల.

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల. కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.

కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల

కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల కాసేపట్లో కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల 10.30కు సోనియా సమక్షంలో పార్టీలో చేరిక.ఏఐసీసీ కీలక సమావేశంలో షర్మిల పాల్గొనే అవకాశం.ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమైన షర్మిల.పీసీసీ బాధ్యతలు తీసుకునేందుకు అధిష్టానం ముందు షర్మిల కండీషన్స్.షరతులకు ఒప్పుకుంటేనే పీసీసీ తీసుకుంటానని తేల్చి చెప్పిన...