Author: shrikanth nallolla
దళితుల సంక్షేమం అభివృద్ధి రక్షణ అని చెబుతున్న ప్రభుత్వం వాటి అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దీనికి ఎల్లంపల్లి గ్రామ దళితుడు ఎర్ర రాజశేఖర్ కుల దురహంకార హత్యకు బలైన సంఘటనే ఒక నిదర్శనమని సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య విమర్శించారు. రంగారెడ్డి జిల్లా...
Gnanatelangana State Desk : MRS Telangana has achieved a historic milestone by winning the Overall Championship, Overall Team Championship, and Overall Individual Championship at the 4th EMRS National Sports Meet 2025, held in Rourkela,...
– గిరిజనుల ప్రతిభకు దేశం నమస్కారం జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో,నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలోని ఏకలవ్య గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థలో అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ సంవత్సరం జాతీయస్థాయిలో చరిత్ర సృష్టించారు. ఒడిశా రాష్ట్రంలోని రౌర్కెల–సుందర్ఘర్ ప్రాంతాల్లో నవంబర్ పదకొండు నుండి పదిహేను వరకు జరిగిన నాలుగో జాతీయ...
—నాని రత్నం,సబ్ ఎడిటర్,స్టేట్ బ్యూరో: 70139 69403 జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 18 : తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచో...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 18 : దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కోహినూర్లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం...
బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు రేపిన తీర్పులో, ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది. 2024లో ఢాకాలో జరిగిన విద్యార్థి–యువజన ఉద్యమాలపై హింసాత్మక దమన చర్యలకు హసీనా నేరుగా ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలను కోర్టు ‘మానవత్వంపై అత్యంత దారుణ నేరాలు’గా...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) దేశవ్యాప్తంగా వేలాది ఖాళీలను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 14,967 ఉద్యోగాలు ప్రకటించడం ద్వారా విద్యారంగంలో అత్యంత...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు....
చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ కుటుంబం నూతన గృహ ప్రవేశ వేడుకను సంప్రదాయ బద్ధంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలు సొంతిల్లు నిర్మించుకోవడం...
చేవెళ్ల నియోజకవర్గంలో పేదల గృహ కలలకు ఆచరణ రూపం దాల్చే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ పేర్కొన్నారు. శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన మొగులయ్య, లక్ష్మీ దంపతులకు ప్రభుత్వం తరఫున మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో...