Author: shrikanth nallolla
జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం(జ్ఞానదీక్షుచి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే అంతరిక్షంపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం “యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)” నిర్వహిస్తోంది. 2026 జనవరి 1 నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి...
వికారాబాద్లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకున్న మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం పోలీసు వ్యవస్థను కుదిపేసే విధంగా మారింది. ప్రజల రక్షణ బాధ్యతలు భుజాన వేసుకుని సేవలందిస్తున్న ఓ మహిళా పోలీసు సిబ్బంది ఇలా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది....
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :ఔటర్ రింగ్ రోడ్ (CURE) పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చట్టం స్థానంలో ప్రత్యేకంగా ‘కోర్ అర్బన్ చట్టం’ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుములు, అభివృద్ధి...
శంకర్ పల్లి లో పోలీసులమంటూ మోసం – అర తులం బంగారం అపహరణ జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి:పోలీసులమని పరిచయం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఓ వ్యక్తి వద్ద నుంచి అర తులం బంగారం మోసం చేసిన ఘటన శంకరపల్లి పరిసర ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు...
జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ డెస్క్ :ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన భారత్–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ పర్యటన కేవలం సాంప్రదాయ దౌత్య పరమైన సందర్శనగా కాకుండా, భవిష్యత్ ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక సమీకరణాలను ప్రభావితం చేసే వ్యూహాత్మక చర్చల వేదికగా...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావించబడుతున్న ఒక భేటీ ఢిల్లీలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూంకుంట జగ్గారెడ్డి నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ముఖ్యంగా త్వరలో...
రాష్ట్ర ఉపసర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా దుస్స కుమార్ నియామకం జ్ఞానతెలంగాణ, స్టేట్ డెస్క్ :కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ దుస్స కుమార్ను ఉపసర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :హైడ్రా అధికారుల చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఉప్పల్–మల్లాపూర్ పరిధిలోని భాభానగర్ సొసైటీలో ఉన్న రెండు 500 చదరపు గజాల ప్రైవేట్ ప్లాట్లకు హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడం వివాదానికి దారితీసింది. సంబంధిత...
నవాబు పేట మండలం మాదిరెడ్డి పల్లీ గ్రామానికి చెందిన దగ్గుల నారాయణ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర శస్త్రచికిత్స అవసరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ గారిని సంప్రదించారు. పరిస్థితిని సానుభూతితో పరిశీలించిన భీమ్ భరత్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) గురువారం ఉమ్మడి ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాల్లో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడం, ప్రభుత్వ వైఖరిపై...