Author: shrikanth nallolla
మృతి దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చర్యలు – జడ్చర్ల ఆసుపత్రిలో నిర్లక్ష్యం వెలుగులోకి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలనంగా మారిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఆసుపత్రి మార్చురీలో భద్రతా లోపాల కారణంగా ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు బయటకు రావడం...
భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలుభారత్ ఇండస్ జల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాకిస్తాన్ అధ్యక్షుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన ‘హైడ్రో టెరరిజం’గా అభివర్ణించారు. నీటి వనరులను రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధంగా ఉపయోగించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.ఇండస్ వాటర్స్...
భువనగిరిలో విషాదం – ఇద్దరు చిన్నారులను హతమార్చి తల్లి ఆత్మహత్య భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది.సమాచారం ప్రకారం,...
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం – టిప్పర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:చేవెళ్ల మండలం దామరగిద్ద పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టిప్పర్ లారీ బ్రిజా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.ప్రమాద సమయంలో...
మహిళ దారుణ హత్య – బంగారం కోసం గొంతు కోసి హత్య జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్,మార్చి 3:వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండ సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం, మహిళను గొంతు కోసి హత్య...
చేవెళ్లలో పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహానికి – కాలే యాదయ్య నివాళి జ్ఞానతెలంగాణ, చేవెళ్ల :చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో దివంగత నాయకుడు పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా...
పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల:చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోని దోబీపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ, కాంగ్రెస్...
– నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన తెలంగాణ విద్యా విప్లవం రాష్ట్ర భవిష్యత్కు బలమైన మౌలికాధారంగా నిలిచిందని స్పష్టం చేశారు. గురుకుల విద్యా విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, పేదబహుజన వర్గాల పిల్లలకు...
ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతం జ్ఞాన తెలంగాణ, రామచంద్రాపురం,ఫిబ్రవరి 28:ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం తప్పక సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విజ్ఞప్తి చేశారు.రామచంద్రాపురం...
జ్ఞానతెలంగాణ, వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. కోట్పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన ఆమె, ధరూర్ సీఐ కార్యాలయంలో రైటర్గా విధులు నిర్వహిస్తూ గంగారం సాయిబాబా కాలనీలో నివసిస్తోంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో...