Author: shrikanth nallolla

తెలంగాణలో ఆగని రైతన్నల ఆత్మహత్యలు

రుణమాఫీ కాక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామంలో రైతు మైల నర్సయ్య రుణమాఫీ అవ్వక, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య

ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు

ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో రాళ్లు, ఇటుకలు మోపిస్తున్న ఉపాధ్యాయులు,కలెక్టర్ కార్యాలయం ముందున్న ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలతో కూలీ పనులు చేపిస్తున్నా పట్టించుకోని వైనం,పిల్లలను కూలీ పనులు చేయడానికి బడికి పంపుతున్నామా అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం

త్వరలో మహాకుంభమేళా కు 73 దేశాల దౌత్యవేత్తలు

ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళా విశిష్టతను యావత్ ప్రపంచం గుర్తించింది.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1న మహాకుంభ మేళాలో 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పాల్గొంటున్నారట.ఈ విషయాన్ని కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు. ప్రపంచమంతా ప్రత్యర్థులుగా భావిస్తున్న రష్యా, ఉక్రెయిన్ రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ...

ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శనను విజయవంతం చేద్దాం

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల,రంగారెడ్డి జిల్లా,జనవరి, 25: మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేవెళ్ల మండల అధ్యక్షుడు ఊరెంట ప్రవీణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామంలో సమావేశం నిర్వహించి నూతన కమిటి ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి...

ఊరేళ్ళ గ్రామాన్ని మున్సిపల్ లో కలుపొద్దు

ఊరేళ్ళ గ్రామాన్ని మున్సిపల్ లో కలుపొద్దు చేవెళ్ల రెవేన్యూకు ఊరేళ్ల బహుదూరం. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాం. మాజీ వైస్ ఎంపిపి కర్నె శివ ప్రసాద్ మాజీ సర్పంచ్ లు ఎండి జహంగీర్,ఉరడి నర్సింలు, జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 25:చేవెళ్ల మున్సిపల్ లో ఊరేళ్ల...

ఢిల్లీలో 76వ రిపబ్లిక్ డే – వేడుకలకు ఏర్పాట్లు

ఢిల్లీలో 76వ రిపబ్లిక్ డే – వేడుకలకు ఏర్పాట్లు 15 వేల మంది పోలీసులు, 6 అంచెల భద్రత, వేల సీసీ కెమెరాలతో పూర్తి నిఘా ఢిల్లీ : జనవరి 26, 2025న జరిగే రిపబ్లిక్ డే వేడుకలు సజావుగా నిర్వహించేందుకు నగరం చుట్టూ వేలాది సీసీటీవీలు...

శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవంతంగా విదేశీ పర్యటన,స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా...

రైతు భరోసా పథకం దరఖాస్తులు

రైతు భరోసా పథకం దరఖాస్తులు జ్ఞానతెలంగాణ, కామారెడ్డి ప్రతినిధి :వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం యాసంగి (2024-25) 01.01.2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హులు.జతపరచాల్సిన పత్రాలు..పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ ఆధార్...

డా” అంబేద్కర్ , భారత రాజ్యాంగ గ్రంధాన్ని జండా దగ్గర పెట్టాలి

డా” అంబేద్కర్ , భారత రాజ్యాంగ గ్రంధాన్ని జండా దగ్గర పెట్టాలి రాకేష్ మహారాజ్ ,ధర్మ సమాజ్ పార్టీ జ్ఞాన తెలంగాణ వలిగొండ, జనవరి 24:ధర్మ సమాజ్ పార్టీ లీడర్ ఎర్ర రాకేష్ మహారాజ్ మాట్లాడుతూ భారతదేశ సమస్తాన్ని అధిశాసన రూపంలో నడిపించే సుప్రీం పవర్ భారత...

ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం సురక్షితం

ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం సురక్షితం ఆర్టీసి డ్రైవర్లకు డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి : ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం అందరికీ సురక్షితమని ఆర్టీసి బస్సు డ్రైవర్లందరికి డ్రైవర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వనపర్తి ఎమ్మెల్యే...