Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి ప్రతినిధి: జనవరి 27 :కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన ధర్మగోని లక్ష్మి రాజగౌడ్ గార్లకు, వైస్ చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి గారికి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు సన్మానించిన వారిలో కాంగ్రెస్ నాయకులు భూమా గౌడ్ చంద్ర...
ఎంఈఓ జర దేఖో రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలోని మల్లాపూర్ తండాలో ప్రాథమిక పాఠశాలలో ఎగరవేసిన జాతీయ జెండాను అవమానించారు జాతీయ జెండా అవమానపరిచిన అధికారులపై స్థానిక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పర్వేద, శంకరపల్లి మండలంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఈరోజు జెడ్ పి హెచ్ ఎస్ పర్వేదలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. నరసింగ రావు గారు, మాజీ సర్పంచ్ అనిత సురేందర్...
జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి,జనవరి 27:ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు గణతంత్ర దినోత్సవాన్ని సగరవంగా జరుపుకుంటున్నారు అంటే 1950లో ఈరోజున మన రక్షకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినది కాబట్టి స్వేచ్ఛ సమానత్వం మరియు సౌబ్రాతత్వం వంటి స్వేచ్ఛను భారత రాజ్యాంగం...
ఘనంగా గణతంత్ర వేడుకలు జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి ప్రతినిధి:కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రైతు వేదిక వద్ద AEO గారు మరియు పంచాయతీ సెకరెటరీ గారు మరియు అన్ని పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొని ఘనంగా వేడుకలు...
జ్ఞాన తెలంగాణ, జనవరి 26 : 76 వ గణ తంత్ర దినోత్సవన్నీ పురాష్కరించుకొని జైనథ్ మండలంలోని మండగడ గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ ముగ్ధ త్రివర పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సైపట్ ఇందు మహేందర్ రావు నర్ర విట్టల్, నర్ర శ్రీనివాస్,...
యువ సేవ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 76 గణ తంత్ర దినోత్సవం జ్ఞాన తెలంగాణ, జనవరి 26: జైనథ్ మండలంలోని మండగడ గ్రామంలో యూత్ అధ్యక్షులు సిలిగాం ఆశన్న ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవన్నీ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అక్నూర్ గణేష్,...
సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పార్టీ శ్రేణులకు పిలుపు – నియోజకవర్గం ఇన్చార్జి కే రామస్వామి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 25 : చేవెళ్లలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నియోజకవర్గం ఇన్చార్జి కే రామస్వామి అధ్యక్షతన...
2025 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకుంది. భారత దేశ రిపబ్లిక్ ప్రస్తానాన్ని గుర్తు చేసుకునే “అమృతోత్సవ” సందర్భం మాత్రమే కాకుండా, రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన అశలు,ఆశయాలు,లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలతో పాటు ఈరోజున ఎదురవుతున్న సమస్యలను,భవిష్యత్ సవాళ్లను పునఃపరిశీలించాల్సిన సమయం...
ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం విజయవంతం కోసం ఈనెల 28న మహేశ్వరంలో జరిగే సన్నాహక సదస్సును ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి మండలం నుంచి చిన్నలు...