Author: shrikanth nallolla
సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదం.. అధికారులపై వేటు.. జయశంకర్ భూపాలపల్లి: శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదంలోమీడియా ప్రసారం చేసిన కథనాలపై తెలంగాణ దేవాదాయశాఖ స్పందించింది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈవో మారుతిపై బదిలీ వేటు పడింది. ఆలయ ఈవోను కరీంనగర్...
జ్ఞాన తెలంగాణ ,నారాయణ పేట ప్రతినిది, జనవరి 28 :చంద్ర వంచ లో జరిగిన మీటింగ్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలనుప్రభుత్వ అధికారులు సర్వే చేసిపూరి గుడిసెలు, పడిపోయిన ఇండ్లు అర్హులైన వారి ఇండ్లను ఫోటోలు “ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులైన ప్రతి పేద వాళ్లకు...
బిల్డర్కు సంబంధించిన వాచ్మెన్పై చేయి చేసుకున్నాడని పోచారం పీఎస్లో ఈటెల రాజేందర్పై కేసులు నమోదు చేసిన పోచారం పోలీసులు,పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఈటెల రాజేందర్
– వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదివే భరత్ అనే విద్యార్థి మృతి – ఉదయం హాస్టల్లో ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు వనపర్తి హాస్పిటల్కు తరలించగా, భరత్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు...
రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ కూడా ! రీజనల్ రింగ్ రోడ్తో హైదరాబాద్ను మరింతగా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది....
ఐ సి ఎఫ్ ఎ ఐ లా కాలేజ్ ప్రొఫెసర్ డీన్ వై ప్రతాప్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని, ఐసిఎఫ్ఎఐ లా స్కూల్, ఐఎఫ్ హెచ్ఈ హైదరాబాద్లోని లీగల్ ఎయిడ్ సొసైటీ 2025, జనవరి 26...
రంగారెడ్డి జిల్లా బిర్లంగూడాలో- వస్త్రాలు పంపిణి కార్యక్రమం నిర్వహించిన “హైందవశక్తి” హైందవశక్తి తెలంగాణా రాష్ట్ర-సేవా విభాగం వారి ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ సారధ్యంలో, తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బిర్లంగుడాలోని శ్రీ కీర్తన ఫౌండేషన్ లో ఉంటున్న వారికి శుక్రవారం రోజున వస్త్రాలు పంపిణి...
ప్రాథమిక పాఠశాల తల్లారం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల,రంగారెడ్డి జిల్లా,జనవరి 26 : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా చేవెళ్ల మండలం ప్రాథమిక పాఠశాల తల్లారం ఘనంగా నిర్వహించడం జరిగింది పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగులు పలకలు పెన్నులు పెన్సిల్లు...
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచితంగా పుస్తకాల పంపిణీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన వేళా దేశ ప్రజలో రాజ్యాంగం పట్ల సరైన అవగాహన పెంపొందించ్చేందుకు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగం- ముఖ్యాంశాలు శ్రీ BS...
జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి: జనవరి 27 : కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో మండల గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మరియు ప్రజలు గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఘనంగా పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని...