Author: shrikanth nallolla
బిఆర్ఎస్ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 31: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు బిఆర్ఎస్ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. షాబాద్ మండల కేంద్రంలోని దోమినార్ ఈద్గా వద్ద ప్రార్థనలలో ఆయన పాల్గొని ముస్లిం...
–ఎలుగంటి మధుసూదన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, షాబాద్ : షాబాద్ మండలంలోని ఈద్గా వద్ద ఈరోజు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రంజాన్ అనేది త్యాగం,...
రంజాన్ సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఙ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య సోమవారం శంకర్పల్లి పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లీం సోదరులతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని,...
ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పవిత్ర మాస శుభాకాంక్షలు 💐💐
శంకర్పల్లి మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని శంకర్పల్లి మండల ప్రజలకు మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రంజాన్ ఉపవాస దీక్ష కేవలం...
బిఆర్ఎస్ బలోపేతానికి కొత్త శక్తి – శంకర్ పల్లి మండలంలో బాల్ రాజ్ గౌడ్ చేరిక జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ మండల అధ్యక్షుడు బాల్రాజ్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో...
వంద మందితో హనుమాన్ చాలీసా పారాయణం1 జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి: శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో సుమారు వంద మంది కలిసి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు....
శంకర్పల్లి చౌరస్తాలో ఉగాది ఉత్సవం – హిందూ సంప్రదాయ పరిరక్షణకు పిలుపు జ్ఞాన తెలంగాణ శంకర్ పల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శంకర్పల్లి మున్సిపల్ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో హిందూ సమాజం ఆధ్వర్యంలో కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రధాన అర్చకులు రాజేశ్వరి జోషి పూజాకార్యక్రమాలు...
ఎంపికైతే రూ.7.5 లక్షలు జ్ఞానతెలంగాణ,జ్ఞాన దీక్షుచి : భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా, మెరిటోరియస్ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వ పథకమైన పీఎం-విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా, ఆర్థిక పరిమితులు...
ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల జ్ఞాన తెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో నిర్వహించిన ఎంబీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్...