Author: shrikanth nallolla
కొత్త పన్ను విధానం మీకు లాభదాయకమా? కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. మంగళ వారం నుంచే కొత్త ఆదాయపు పన్ను విధానం (న్యూ ట్యాక్స్ రిజీమ్) మరియు పాత ఆదాయపు పన్ను విధానం (ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్)లో బడ్జెట్ 2025లో చేసిన...
ఆయుష్లో ఫార్మసిస్టు పోస్టుల నియామకానికి విద్యార్హత సవరణ ఆయుష్ విభాగంలో ఫార్మసిస్టుల నియామకానికి విద్యార్హతలను సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డీఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మాడీ విద్యార్హతలు కలిగి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయినవారు మాత్రమే ఈ పోస్టుల్లో నియామకానికి...
ఇక ఇంజినీర్ల రిజిస్ట్రేషన్కు ‘ఐపెక్’ లాయర్లు, ఆర్కిటెక్ట్లు, సీఏలకు సభ్యత్వం తప్పనిసరి,కొత్త ముసాయిదా విడుదల చేసిన ఏఐసీటీఈ.న్యాయ విద్య పూర్తి చేసిన వారు లాయర్లుగా ప్రాక్టీస్ చేయాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)లో సభ్యత్వం పొందాల్సిందే. ఆర్కిటెక్ట్లు, ఛార్టెర్డ్ ఎకౌంటెంట్లు (సీఏ)లు, ఫార్మాసిస్టులూ అదే విధానం...
పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులు వ్యవసాయం కోసం సోలార్ వ్యవసాయ పంపులను సబ్సిడీ ధరకు పొందవచ్చు.ఆ పథకం పేరే పీఎం కుసుమ్ యోజన (PM-KUSUM Scheme),ప్రతీ రైతుకీ కేంద్రం 60% తగ్గింపు ఇస్తుంది.మరో 30 శాతాన్ని లోన్...
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పీఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సోమవారం తన సొంత గ్రామమైన మహాలింగాపురంలో ముస్లిం సోదరులతో ఆప్యాయంగా కలిసిన ఆయన, వారితో ముచ్చటిస్తూ రంజాన్...
హెచ్సియు ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. విద్యార్థులపై చర్యలను ఖండించారు. స్టూడెంట్స్పై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. సోమవారం మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ. హెచ్సీయూ భూములకు...
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరిసింగ్ ను నిన్న రాత్రి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.హరిసింగ్ బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని, రాజకీయ కక్షతోనే అతన్ని హత్య...
కొత్త సిలబస్ ను ప్రకటించిన సీబీఎస్ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 9-12 తరగతుల సిలబస్ ను CBSE ప్రకటించింది. పాఠశాలలు అనుభవపూర్వక అభ్యాసం, యోగ్యత ఆధారిత అంచనాలు, అంతర్ విభాగ విధానాలపై మార్గదర్శకాలను అనుసరించాలని సూచించబడింది. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, సహకార పాఠ ప్రణాళికను నొక్కి...
ఙ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకుడు తొంద యాదయ్య ముస్లిం సోదరులకు, మండల ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ కేవలం ఉపవాస దీక్ష మాత్రమే కాదు, అది ఓ దీక్షాత్మక...
ఙ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకుడు తొండ యాదయ్య ముస్లిం సోదరులకు, మండల ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ కేవలం ఉపవాస దీక్ష మాత్రమే కాదు, అది ఓ దీక్షాత్మక...