Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీఎస్వైడీ క్లినికల్ సైకాలజీ రెండు, మూడో సంవత్సరం రెగ్యులర్, బ్యాక్ లాగ్, ఎంఫిల్ ఇన్...
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల...
పే, పేటీఎం, గూగుల్ పే డౌన్.. నిలిచిపోయిన యూపీఐ సేవలు యూజర్లు గగ్గోలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో శనివారం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. భారతదేశంలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని రిపోర్ట్ చేస్తున్నారు. Paytm, ఫోన్ పే...
‘పద్మ’ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి పద్మ అవార్డులు-2026 నామినేషన్ల ప్రక్రియను హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న ఈ పురస్కారాలకు 2025 జులై 31 లోపు నామినేషన్లు, సిఫార్సులను పంపాలని శుక్రవారం ఓ అధికార ప్రకటనలో పేర్కొంది. వాటిని రాష్ట్ర్రీయ...
ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు ఈ నెల 25వ తేదీ లేదంటే 27న విడుదల అవ్వనున్నాయి.వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 5...
జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ నిర్వహణ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య తెలంగాణలో టెట్ నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఏప్రిల్ 15న పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్...
ఒక మనిషి జీవితమే సమాజాన్ని మార్చగలదా? సమాజపు వర్గీకరణలే చీల్చిన భిన్నతను ముడిపెట్టి, సమానత్వపు వేదికను నిర్మించగలదా? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానంగా నిలిచిన మహోన్నతుడు – మహాత్మా జ్యోతిరావు గోవింద్ రావు ఫూలే. ఆదికాలం – అసమాన సమాజంలో జననం :జ్యోతిరావు ఫూలే 1827 ఏప్రిల్...
జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి ప్రతినిది : ఈరోజు తేదీ 10/04/2025 గురువారం రోజున బిబిపెట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన పలువురి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుతారి రమేష్ బిక్నూర్ మార్కెట్...
భారతదేశ చరిత్ర కులవ్యవస్థతో లోతుగా ముడిపడి ఉంది. ఈ కఠినమైన సామాజిక నిర్మాణాన్ని ప్రశ్నించిన అనేక మంది నేతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒక ప్రముఖ వ్యక్తి. కేవలం వివక్షను ఎదిరించడమే కాకుండా, సామాజిక న్యాయ ఉద్యమాలకు పునాది వేశారు. కులం, సంఘర్షణ, సిద్ధాంతాలపై ఆయన చూపిన...
రేపే మహాత్మా జోతిరావు ఫూలే 198 వ జయంతి. మహాత్మా జ్యోతిభా ఫూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు పూలే జననం 1827 వ సంవత్సరం ఏప్రిల్ 11 వ తేదీ , మరణం 1890 ఏప్రిల్ 28 వ తేదీ.సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త,...