Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ,ఆగస్టు 10:దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను నిరాకరించడం అన్యాయం, వివక్షతో కూడిన వ్యవస్థకు నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మతం మారినంత మాత్రాన ఒక దళితుడిపై సామాజిక వివక్ష తొలగిపోదని, కుల వివక్ష వాస్తవ పరిస్థితుల్లో...
జ్ఞానతెలంగాణ,ములుగు:ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన స్థావరంగా, భద్రతా బలగాలకు అత్యంత సవాల్గా నిలిచిన తెలంగాణ–ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్ట ఇప్పుడు శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా పయనిస్తోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం కర్రెగుట్టలో పర్యటించిన ఆయన అక్కడ కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు....
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణతో పాటు వాటి డిజిటలైజేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు నిమ్స్ ఆస్పత్రి శుభవార్త అందించింది. ఆర్థిక స్థోమత లేక గుండె శస్త్రచికిత్సలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ నెల 13వ తేదీ నుంచి చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ ఆస్పత్రి ప్రకటించింది....
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ప్రతినిధి : తెలంగాణలో అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం...
జ్ఞానతెలంగాణ,నాగార్జునసాగర్ ప్రతినిధి : తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహా వరుణ యాగం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. కృష్ణా నది తీరాన నాగార్జునసాగర్ ప్రాజెక్టు...
జ్ఞానతెలంగాణ,హుజురాబాద్ ప్రత్యేక ప్రతినిధి : వేదిక ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకాడని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అధికారిక కార్యక్రమమా.. రాజకీయ వేదికా అనే పరిస్థితి నెలకొనేలా మంత్రి...
జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 10: వెల్దండ మండలం అజాలాపురం గ్రామానికి చెందిన జానీ మియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఉదారత చాటుతూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్...
కామన్వెల్త్ గేమ్స్–2026లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని.. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాలు సాధించేందుకు వారు చేసిన కృషి, పట్టుదల, అంకితభావాన్ని ప్రశంసించారు. క్రీడాకారుల...
జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ :నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించకపోవడాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై అమిత్ షా ఏదో ఒకరోజు సమాధానం చెప్పక తప్పదని అన్నారు....