ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడిన ఆయన, చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి ఎన్టీఆర్ అందించిన విశేష సేవలను గుర్తిస్తూ దేశ అత్యున్నత...

బీజేపీలో భారీ మార్పులు.. కొత్త రాష్ట్ర అధ్యక్షుల నియామకం

భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల్లో కీలక మార్పులు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపుర రాష్ట్రాలకు కొత్త పార్టీ అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో పార్టీ...

ప్రార్థనా మందిరాల మైకుల మోతపై రఘురామ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రార్థనా మందిరాల వద్ద అధిక శబ్దంతో వినిపిస్తున్న మైకులపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రార్థనా మందిరాల వద్ద మైకుల శబ్దం ఎక్కువగా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఇందుకోసం ఫిర్యాదు ఎలా...

సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్ సీఎం పీఠానికి మార్గం సుగమం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు తన అధికారిక నివాసం ‘కావేరి’లో నిర్వహించిన అల్పాహార సమావేశంలో ఈ విషయాన్ని ఆయన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి...

త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేడ్కర్ 91వ వర్ధంతి స్మృత్యంజలి

మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం: త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేడ్కర్ 91వ వర్ధంతి స్మృత్యంజలి నేడు ఈ దేశ అణగారిన కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, సామాజిక విప్లవ సారథి డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేడ్కర్ గారి ధర్మపత్ని మాతా రమాబాయి అంబేడ్కర్ 91వ వర్ధంతి. నేడు...

మోడీ మహిమలు.. ప్రజలు తెలుసుకోవాల్సిన “అద్భుతాలు”!

మోడీ మహిమలు.. ప్రజలు తెలుసుకోవాల్సిన “అద్భుతాలు”! 1) రెండుసార్లు జన్మించిన ఏకైక నాయకుడు!దేశ రాజకీయ చరిత్రలో ఎన్నో విశేషాలు చూశాం.. కానీ అధికారిక రికార్డుల్లోనే రెండుసార్లు జన్మించిన నాయకుడి కథ మాత్రం నిజంగా ప్రత్యేకమనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన తేదీ విషయంలో ఉన్న విభిన్న...

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు సికింద్రాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై దాడులు చేపట్టి భారీగా అక్రమ...

బీఆర్‌ఎస్‌లో డిజిటల్ విప్లవానికి కేసీఆర్ శ్రీకారం

జ్ఞాన తెలంగాణ,ప్రత్యేక ప్రతినిధి:బీఆర్‌ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతను పార్టీ నిర్మాణంలో భాగం చేసే దిశగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో పార్టీ...

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ సీవోఈ ఫలితాలు విడుదల

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష 2026 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలో తదుపరి ప్రవేశ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు...