Category: రంగారెడ్డి

గాంధీ పేరు తొలగింపుపై భీమ్ భరత్ నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన

జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా :మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఏఐసీసీ పిలుపుమేరకు రేపు (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో ఉన్న మహాత్మా...

కాంగ్రెస్ అభ్యర్థులకు భీమ్ భరత్ మద్దతు

జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్ ప్రతినిధి :గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పామేన భీమ్ భరత్ నవాబ్‌పేట్ మండలంలోని యావపూర్, ఎత్బారపల్లి, మమ్మదాన్‌పల్లి, నవాబ్‌పేట్ మండల కేంద్రం, ఎల్లకొండ గ్రామాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశమై, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం...

చెవెళ్ల–శంకర్‌పల్లి రోడ్డుపై ట్యాంకర్‌ బోల్తా

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల–శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వర్థి గ్రామం దుర్గామాత ఆలయం సమీపంలో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదం వెంటనే...

పైసా ఉన్నవారికే ప్రాముఖ్యత.. నిచ్చారు…,

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామం శంకర్‌పల్లి మండల సర్పంచ్‌ పదవి ఈసారి మహిళల ఎస్సీ రిజర్వేషన్‌కు వచ్చిన నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాని స్వాతి రత్నం గ్రామ ప్రజలకు భావోద్వేగపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఇతరుల గెలుపుకోసమే...

భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం

భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం జ్ఞాన తెలంగాణ,షాబాద్,నవంబర్ 27: షాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ఆధునిక భారత రాజ్యాంగ రూపశిల్పి,రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్...

వరుసగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్న భీమ్ భరత్

– మైతాప్ ఖాన్‌గూడలో VAS రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రారంభం– అంతప్పగూడలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరు– మూలమాడలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,నవంబర్ 26: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీమ్ భరత్ నవాబ్‌పేట మండలం మైతాప్...

శంకర్‌పల్లి మండలంలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి

శంకర్‌పల్లి, నవంబర్ 23: మండలంలోని 24 గ్రామాలకు సంబంధించిన పంచాయతీల రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన పంచాయతీలుగా మోకిలా తండా (ఎస్టీ మహిళ), కొండకల్ (ఎస్టీ జనరల్) నిర్ణయించగా, ఎస్సీ రిజర్వేషన్ల కింద సంకేపల్లి (ఎస్సీ జనరల్), రావులపల్లి కలాన్ (ఎస్సీ మహిళ),...

వినాయక స్టీల్ లో విద్యుత్ ఘాతనికి గురైన వలస కార్మికుడు రమేష్ పాండే

కొత్తూరు పట్టణంలోని వినాయక స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పని చేస్తున్న రమేష్ పాండే(41) అనే ఫిట్టర్ శనివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ ఘాతనికి గురై మృతి చెందాడు.రాత్రి 12:30 గంటల సమయంలో ఫర్నేస్ ఆగిపోవడం తో దానిని శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్...

కనకమామిడిలో పంచాయతీ రోడ్డుకు టెండర్లు పూర్తి : భీమ్ భరత్ పర్యవేక్షణ

మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఇటీవల మంజూరైన పంచాయతీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పర్యవేక్షణ చేపట్టి రోడ్డు పనులపై సమగ్రంగా పరిశీలించారు. గ్రామాభివృద్ధి పట్ల భీమ్ భరత్ చూపిస్తున్న...

ఎస్సీలకు పాత లెక్కలతో రిజర్వేషన్లు… న్యాయమేనా?

ఎస్సీలకు పాత లెక్కలతో రిజర్వేషన్లు… న్యాయమేనా? జ్ఞానతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలను ముందుంచుకుని ఎన్నికల కమిషన్ తీసుకున్న తాజా నిర్ణయం కొత్త వివాదానికి దారితీసింది. బీసీలకు 2024 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన కమిషన్, అదే సమయంలో ఎస్సీలకు మాత్రం...